Amith Sha

    కరోనా వైరస్ కట్టడిపై సీఎం జగన్ సుదీర్ఘ సమీక్ష

    April 26, 2020 / 11:16 AM IST

    కోవిడ్‌–19 నివారణపై 2020, ఏప్రిల్ 26వ తేదీ ఆదివారం సీఎం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు.

    కొత్త సారధి : బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చేశారు

    January 20, 2020 / 09:24 AM IST

    బీజేపీ పార్టీకి కొత్త అధ్యక్షుడు వచ్చేశారు. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న జేపీ నడ్డా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారు. రాజ్యాంగం ప్రకారం ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు. పార్టీ ఎన్నికల నిర్వాహణ ఇన్ ఛార్జీ రాధా మోహన్ సింగ్ ఎన్నిక�

    విన్నపాలు వినవలె : సీఎం జగన్ ఢిల్లీ టూర్

    December 6, 2019 / 12:35 AM IST

    ఢిల్లీ పర్యటన వెళ్లిన ఏపీ సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. 2019, డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం జరిగే ఈ సమావేశంలో విభజన సమస్యలు, పోలవరం ప్రాజెక్ట్, రాజధాని నిర్మాణాలతో పాటు పోలవరానికి రావాల్సిన నిధులపై చర్చించే చర్చించే అవకాశముంది

    ఆకాశాన్ని తాకేలా రామ మందిరాన్ని నిర్మిస్తాం 

    November 21, 2019 / 10:24 AM IST

    అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తొలిసారిగా స్పందించారు.

    చలికి గడ్డ కట్టని డీజిల్

    November 18, 2019 / 01:27 AM IST

    ఎత్తయిన ప్రాంతాలు..ఎముకలు కొరికే చలి..విపరీతమైన మంచు..ఈ ప్రాంతాల్లో ప్రయాణం చేయాలంటే సాహసమే. ఎందుకంటే చలికి డీజిల్ గడ్డ కట్టుకపోతోంది. ఫలితంగా మోటారు వాహనాలు ఆగిపోతుంటాయి. దీనివల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటారు వాహనదారులు. ఈ సమస్యలకు చెక్ ప�

    పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీ టూర్ : అమిత్‌షాతో భేటీ అయ్యే అవకాశం

    November 15, 2019 / 05:56 AM IST

    జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ టూర్‌లో పవన్‌.. కేంద్ర హోమ్‌ మినిస్టర్‌ అమిత్‌షాతో పాటు.. బీజేపీ సీనియర్‌ నాయకుల్ని కలవబోతున్నారు.

    ఢిల్లీకీ సీఎం జగన్

    August 26, 2019 / 01:03 AM IST

    ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఢిల్లీ వెళ్లనున్నారు. 2019, ఆగస్టు 26వ తేదీ సోమవారం ఉదయం ఏడున్నరకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన ఢిల్లీకి బయలుదేరుతారు. ఉదయం 11గంటలకు నక్సలిజంపై కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరవుతారు. సాయంత్

    BJP హామీలు : రైతులకు క్రెడిట్ కార్డులు, పెన్షన్లు, రూ.6వేల సాయం

    April 8, 2019 / 07:01 AM IST

    లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఏప్రిల్ 08వ తేదీ కేంద్ర పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో దీనిని విడుదల చేశారు.

10TV Telugu News