Home » Amith Sha
తెలంగాణ ఎన్నికల ప్రచార పర్వం మంగళవారం నాటితో ముగియనుంది. ప్రచార పర్వం చివరి అంకంలో అన్ని పార్టీల అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తెలంగాణలో నవంబర్ 30వతేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడను�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థుల ప్రచారం ముమ్మరమైంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారరంగంలోకి దిగారు....
పొరుగు దేశమైన పాకిస్థాన్ నుంచి తరచూ డ్రగ్స్, ఆయుధాలు డ్రోన్ల ద్వారా రవాణ అవుతున్న నేపథ్యంలో భారతదేశం అప్రమత్తమైంది. పాక్ సరిహద్దుల మీదుగా రవాణ అవుతున్న డ్రగ్స్, ఆయుధాలను నియంత్రించడానికి సరిహద్దు రాష్ట్రాల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్ప�
దేశంలో ఐదేళ్ల పదవీ కాలపరిమితి ముగియనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ముందస్తు సన్నాహాలు ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ కేంద్ర కమిటీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర ఎన్నికల ప్యానల్
ఫ్రాన్స్ దేశ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వరదల పరిస్థితిపై మోదీ అమిత్ షాను ఆరా తీశారు....
మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రాజకీయాల్లోకి రాబోతున్నారా? తాజాగా ఆయన చేసిన ట్వీట్ చూస్తుంటే ఔననే అనిపిస్తోంది. ‘‘ఈ ఏడాదితో క్రికెట్లోకి అడుగుపెట్టి 30 ఏళ్లు అవుతోంది. ఇప్పటివరకు క్రికెట్ నాకు చాలా ఇచ్చింది.
జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు వీలుగా నియోజకవర్గాల పునర్విభజన తుది ఆదేశాలపై డిలిమిటేషన్ కమిషన్ సంతకాలు చేసింది.
అమిత్ షాను కలవానికి వెళ్లిన నేతలతో బయటే బూట్లు విప్పించారని..అమిత్ షా చెప్పులు వేసుకోవచ్చు గానీ..స్థానిక నేతలు బూట్లు వేసుకోకూడదా..? అంటూ రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ ఇవాళ కేంద్రహోంమంత్రి అమిత్ షాని ఆయన నివాసంలో కలిశారు.
ఈశాన్య రాష్ట్రాలు లేకపోతే భారత్, భారతీయ సంస్కృతి అసంపూర్ణమని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని భారతీయ సంస్కృతికే మణిహారంగా అభివర్ణించారు. ఆదివారం డెస్టినేషన్ నార్త్ ఈస్ట్-2020 కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన�