Home » amith shah
Amit Shah’s Lunch At Tribal Family a ‘Show Off’ వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న పశ్చిమ బెంగాల్ లో రాజకీయం వేడెక్కింది. అధికార పార్టీ టీఎంసీ, ప్రతిపక్షం బీజేపీ దూకుడుతో అక్కడి రాజకీయం రణరంగాన్ని తలపిస్తోంది. బీహార్ విజయంతో బీజేపీ మంచి జోరు మీద ఉంది. బెంగాల్ లో కూడ
కరోనా నిర్ధరణ కోసం ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేసే మొబైల్ ప్రయోగశాలలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా సోమవారం ప్రారంభించారు. ఢిల్లీలోని ఐసీఎంఆర్ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈ మొబైల్ ప్రయోగశాలల్ని ప్రారంభించారు. ఈ ల్యాబ్ల ద్వారా కేవలం రూ.499కే అత
Gupkar Gang Going Global జమ్మూకశ్మీర్ రాజకీయ నాయకులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. ఆర్టికల్-370రద్దు ఇష్యూలో విదేశీ శక్తుల జోక్యం కోసం కశ్మీర్ పార్టీలు పాకులాడుతున్నాయని అమిత్ షా విమర్శించారు. మహిళలు,దళితుల హక్కులను లాగేసుకొని,కశ్మీర్ లో మళ్లీ ఉ
PM Modi Pay Homage To Policemen Who Died In The Line Of Duty విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు ఇవాళ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు ప్రధాని మోడీ. విధి నిర్వహణలో భాగంగా అమరులైన పోలీసుల త్యాగాలు, సేవలను ఎప్పటికీ గుర�
Modi assets: గతేడాదితో పోల్చుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంపాదన కొంత పెరిగింది. ఈ ఏడాది జూన్ నాటికి మోడీ సంపాదన రూ.2.85 కోట్లుగా తేలింది. గతేడాదితో పోలిస్తే రూ.36 లక్షలు(బ్యాంకు డిపాజిట్లు రూ. 3.3లక్షలు, పెట్టుబడుల రిటర్న్స్ రూ.33 లక్షలు) మోడీ సంపాదన పెర�
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరిని కరోనా కాటేస్తోంది.. రాజకీయ ప్రముఖులను కరోనా వదిలిపెట్టడం లేదు. మహమ్మారి సమయంలో చాలామంది రాజకీయ ప్రముఖులకు కరోనా సోకింది. ఎందుకిలా రాజకీయ నేతలను కరోనా వెంటాడుత
కేంద్ర హోం మంత్రి అమిత్షాకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్వీట్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నానని, రిజల్ట్ పాజిటివ్ వచ్చిందని ఆయన ట్వీట్లో తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే �
కేంద్ర హోంమంత్రి అమిత్ షా…బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీతో సమావేశమయ్యారు. న్యూఢిల్లీలోని అద్వానీ నివాసానికి బీజేపీ నేత భూపేందర్ యాదవ్తో కలిసి వెళ్లిన ఆయన 30 నిమిషాలపాటు చర్చలు జరిపారు. ఆగస్ట్ 5న అయోధ్యలో రామజన్మభూమి ఆలయ నిర్మాణ భూమిపూ
దేశమంతా లాక్డౌన్ కొనసాగుతున్న వేళ మహారాష్ట్రలోని పాలిఘర్లో ఇద్దరు సాధువులను గుర్తు తెలియని కొందరు మూకదాడి చేసి చంపడం కలకలం రేపుతోంది. ఈ నెల 16న సాధువులు తమ గురువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఓ వాహనంలో వెళ్తున్నారు. దారిలో దాదాపు 110 మంది వా
వివాదాస్పద NRC,NPRలకు వ్యతిరేకంగా శుక్రవారం(మార్చి-13,2020)ఢిల్లీ అసెంబ్లీ తీర్మాణం చేసింది. అసెంబ్లీలో తీర్మాణం సమయంలో మీలో ఎంతమందికి బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయని ఎమ్మెల్యేలను అడుగగా,70 మంది ఎమ్మెల్యేల్లో 61 మందికి జన్మ ద్రువీకరణ పత్రాలు లేవన