amith shah

    ఆశీర్వదించండి…అమిత్ షా,నడ్డాని కలిసిన బండి సంజయ్

    March 12, 2020 / 03:52 PM IST

    కొత్తగా తెలంగాణకు బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన బండి సంబయ్ కుమార్ గురువారం(మార్చి-12,2020) ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని కలిశారు. అమి

    అవసరమే లేదు…NPRపై అమిత్ షా కీలక ప్రకటన

    March 12, 2020 / 03:29 PM IST

    జాతీయ పౌరపట్టిక(NPR) పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాజ్యసభ సాక్షిగా కీలక ప్రకటన చేశారు. ఎన్పీఆర్ విషయంలో ఎలాంటి పత్రాలు అవసరం లేదని అమిత్‌షా పునరుద్ఘాటించారు. అధికారులు అడిగే సమాధానాలు పూర్తిగా ఐచ్ఛికమని, ఇష్టముంటేనే వెల్లడించవచ్చని, లేదంటే �

    36గంటల్లోనే అదుపులోకి…ఢిల్లీ అల్లర్ల వెనుక పెద్ద కుట్ర

    March 11, 2020 / 02:36 PM IST

    గత నెలలో ఈశాన్య ఢిల్లీలో ఇటీవల జరిగిన అల్లర్లు, హింసాకాండతో ప్రమేయం ఉన్న ఏ ఒక్కర్నీ వదిలిపెట్టేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హెచ్చరించారు ఢిల్లీ అల్లర్లపై బుధవారం(మార్చి-11,2020) లోక్‌సభలో జరిగిన చర్చ జరిగింది. ఫిబ్రవరి 25న చోటుచేసుకున్న అ�

    మధ్యప్రదేశ్‌లో కుప్పకూలనున్న కాంగ్రెస్ ప్రభుత్వం, అమిత్ షాతో కలసి మోడీతో సింధియా మంతనాలు

    March 10, 2020 / 06:22 AM IST

    బీజేపీ దెబ్బకు మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయేలాగే కనిపిస్తోంది. అసమ్మతినేత జ్యోతిరాదిత్య సింధియా అమిత్ షాతో కలసి ప్రధాని మోడీని ఆయన నివాసంవద్ద కలిశారు. ఈలోగా వేరే కుంపటి పెట్టిన ఎమ్మెల్యేల జాడ తెలియడంలేదు. సోమరవ�

    కోల్ కతా నడిబొడ్డున…అమిత్ షా ర్యాలీలో మార్మోగిన “గోలీ మారో” నినాదాలు

    March 1, 2020 / 01:53 PM IST

    నాయకుల విద్వేష ప్రసంగాల ద్వారా దేశరాజధానిలో హింసాత్మక ఘటనలు నెలకొన్న విషయం తెలిసిందే. దాదాపు 50మంది ఢిల్లీ హింసలో ప్రాణాలు కోల్పోగా,ఇంకా ఢిల్లీలో హింసాత్మక ఘటనలు జరుగుతున్న సమయంలో ఇవాళ(మార్చి-1,2020)కోల్ కతా నడిబొడ్డన కేంద్రహోంమంత్రి అమిత్ షా �

    ఢిల్లీలోనే ట్రంప్ : ఆగని సీఏఏ హింస…రాజ్ ఘాట్ దగ్గర కేజ్రీవాల్ మౌనదీక్ష

    February 25, 2020 / 10:57 AM IST

    ఈశాన్య ఢిల్లీ తగులబడుతోంది. మూడు రోజుల క్రితం ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రాబాద్, మౌజ్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో సీఏఏకు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు చేసిన నిరసన ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈశాన్య ఢిల్లీలో హింసాత్మ�

    కాంగ్రెస్,ఎన్సీపీలతో విబేధాలు….మోడీని కలిసిన ఉద్దవ్

    February 21, 2020 / 12:50 PM IST

    శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇవాళ(ఫిబ్రవరి-21,2020)తన కుమారుడు ఆదిత్యతో కలిసి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. అయితే కొన్నిరోజులుగా మహాప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్,ఎన్సీపీలతో శివసేనకు….ఎన్ పీఆర్,ఎన్ఆర్

    మరోసారి ఏ మంత్రిత్వశాఖను తీసుకోని కేజ్రీవాల్…ఎందుకో తెలుసా

    February 19, 2020 / 02:55 PM IST

    ఢిల్లీ సీఎంగా మూడోసారి అరవింద్ కేజ్రీవాల్ గత ఆదివారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే గతంలోలా ఈసారి కూడా కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2015నుంచి ఉన్నట్లుగా మరోసారి  ఏ మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించకూడదని కేజ్రీవాల్ ని�

    విద్వేష వ్యాఖ్యలే ఢిల్లీలో పార్టీ కొంప ముంచాయి

    February 13, 2020 / 04:29 PM IST

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర ఓటమితో హోంమంత్రి తెగ ఫీల్ అయిపోతున్నారంట. బీజేపీ నాయకులు ప్రచార సమయంలో విద్వేష ప్రసంగాలు చేసి ఉండాల్సి కాదంటూ చేతులు కాలిన తర్వాత..ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు రియలైజ్ అయ్యారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు �

    ఢిల్లీలో ఇంటింటికీ అమిత్ షా…240మంది ఎంపీలతో బీజేపీ ప్రచారం

    February 5, 2020 / 06:43 PM IST

    అమిత్ షా…మోడ్రన్ డే ఇండియన్ పాలిటిక్స్ చాణుక్యుడు అని పిలుస్తుంటారు. బీజేపీలో కూడా మోడీ తర్వాత స్థానం ఆయనదే. అసలు బీజేపీ ఉనికిలో లేని రాష్ట్రాల్లో కూడా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో అమిత్ షా నిజంగానే చాణుక్యుడే. ఆయన గట్టిగా ఏదైనా రా�

10TV Telugu News