amith shah

    పొలిటికల్ రౌండప్ 2019 : దేశ రాజకీయాల్లో మొదటిసారి జరిగిన విశేషాలు

    December 31, 2019 / 10:54 AM IST

    2019లో భారత రాజకీయాల్లో చాలా మార్పులు జరిగాయి. ముఖ్యంగా మొదటిసారిగా జరిగిన విశేషాలు చాలానే ఉన్నాయి. అమిత్ షా కేంద్ర హోంమంత్రి అవడం నుంచి ఉద్దవ్ ఠాక్రే సీఎం అవడం దాకా. గతంలో లేని విధంగా మొదటిసారి భారత రాజకీయాల్లో 2019లో జరిగిన విశేషాలను ఇప్పుడు చూ

    మోడీ, అమిత్ షాతో త్వరలో ముస్లిం నేతలు, మతగురువుల భేటీ

    December 27, 2019 / 01:12 PM IST

    పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌరుల పట్టిక (NRC)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తునా ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. అసోంలో NRC, CAAను నిరసిస్తూ ఆందోళనలకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సీఏఏ, ఎన్ఆర్‌సీ అమలు విష�

    విపక్షాలపై షా ఫైర్…కేంద్ర పథకాల క్రెడిట్ కేజ్రీవాల్ కొట్టేస్తున్నారు

    December 26, 2019 / 03:19 PM IST

    పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. గురువారం(సెప్టెంబర్-26,2019)ఢిల్లీలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాన చేసిన అమిత్ షా…ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన సభలో  ప్రస

    NPR..NRCలకు సంబంధం ఉంది…అమిత్ షానే చెప్పారు

    December 25, 2019 / 11:39 AM IST

    ఎన్ పీఆర్,ఎన్ఆర్సీకి సంబంధం ఉందని ఏఐఎంఐఎం చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఎన్ఆర్సఅీ చేపట్టేందుకు ముందు ప్రక్రియే ఎన్ పీఆర్ అని ఓవైసీ తెలిపారు. 1955 నాటి పౌరసత్వ చట్టం ప్రకారం కేంద్రం ఎన్ పీఆర్ ప్రకియ చేపడుతోందని, ఇది ఎన్ఆర్సీకి స�

    NPR,NRCలకు సంబంధమే లేదు

    December 24, 2019 / 04:01 PM IST

    జాతీయ పౌరపట్టిక(NRC).. జాతీయ జనాభా పట్టిక(NPR)కు ఎలాంటి సంబంధం లేదన్నారు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా. దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్సీపై ఇప్పుడు చర్చ అవసరం లేదన్నారు. ఎన్‌ఆర్సీపై కేబినెట్‌ సమావేశంలో కానీ, పార్లమెంట్‌లో కానీ చర్చ జరగలేదని సృష్టం చేశారు. జ

    జార్ఖండ్ ఫలితాలపై స్పందించిన మోడీ,షా

    December 23, 2019 / 04:10 PM IST

    జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోడీ స్పందించారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నాయకుడు హేమంత్ సోరెన్‌కు మోదీ అభినందనలు తెలిపారు. జార్ఖండ్ అసెంబ్లీలోని మొత్తం 81 స్థానాలకు  ప్రతిపక్ష జేఎంఎం,కాంగ్రెస్ కూటమి 47 స్థానాల్లో సత్తా చూపి ప్

    మోడీ,షాలకు జార్ఖండ్ లో గర్వభంగం

    December 23, 2019 / 11:21 AM IST

    బీజేపీపై ప్రజలకు రోజురోజుకు నమ్మకం తగ్గిపోతోందని ఎన్సీపీ, శివసేన వ్యాఖ్యానించాయి. జార్ఖండ్‌ శాసనసభ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి చెంపపెట్టని, ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాలకు జార్ఖండ్‌ ప్రజలు గర్వభంగం చేశ�

    యువత భవిష్యత్ ను మోడీ,షా నాశనం చేశారు…రాహుల్

    December 22, 2019 / 10:03 AM IST

    పౌరసత్వ సవరణ చట్టం(CAA), జాతీయ పౌరసత్వ నమోదు(NRC)పై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతలు,నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఈ విషయమై యువతకు కీలక సందేశాన్ని అందించారు. తీవ్ర సంక్షోభంలో పడిన ఆర్థిక వ్యవస్థ, తీవ్ర నిరుద్యోగ�

    “ఏదీ ఏమైనా సరే”…పౌరసత్వ చట్టంపై వెనక్కి తగ్గేదే లేదు

    December 17, 2019 / 03:27 PM IST

    పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో హింసాత్మక ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఈ చట్టంపై తాము వెనక్కి తగ్గే ప్రశక్తే లేదన్నారు. ఇప్పటికే పంజాబ్,కేరళ,మధ్యప్రదేశ్,చత్�

    CAAలో ఆ నిబంధన లేదు…విద్యార్థులకు షా విజ్ణప్తి

    December 16, 2019 / 03:04 PM IST

    పౌరసత్వ సవరణ చట్టాన్ని అర్థం చేసుకోవాలని విద్యార్థులకు అమిత్ షా విజ్ణప్తి చేశారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన విద్యార్థులకు హింసాత్మక నిరసనలు వీడాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న జార్ఖండ్ లోన�

10TV Telugu News