Amrutha

    భర్త పోయాడు.. తండ్రీ పోయాడు.. అమృత సంచలన నిర్ణయం!

    March 9, 2020 / 07:49 AM IST

    ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్త ప్రణయ్ తన కళ్ల ఎదుటే దారుణంగా హత్యకు గురయ్యాడు. అది చూసి జీర్ణించుకోలేకపోయింది అమృత.. తన భర్తను హత్యచేయించడాని తండ్రిని జైలుకు పంపింది. బెయిల్ మీద వచ్చిన తండ్రి కూడా మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. తన భర్త ద

    ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు షెడ్డులో మృతదేహం కలకలం

    February 29, 2020 / 05:27 PM IST

    తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. పట్టణ శివారులోని మారుతీరావుకి

    ప్రణయ్ హత్య కేసు నిందితులు విడుదల

    April 28, 2019 / 03:39 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నిందితులు విడుదల అయ్యారు. వరంగల్ సెంట్రల్ జైలు నుంచి మారుతీరావు, శ్రవణ్ కుమార్, కరీమ్ ఆదివారం (ఏప్రిల్

    ఓటు వేసిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఫ్యామిలి

    April 11, 2019 / 10:41 AM IST

    మహారాష్ట్ర : లోక్ సభ ఎన్నికల్లో సీఎం దేవేంద్ర ఫడ్నీవీస్ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. లోక్ సభ తొలి విడత ఎన్నికలలో భాగంగా భార్య అమృత, తల్లితో  కలిసి ఈరోజు ఉదయం  నాగ్ పూర్ లో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..ప్రజాస్వామ్య పండుగలో అ�

    తీపి గురుతులు : పెళ్లి రోజును గుర్తు చేసుకున్న అమృత ప్రణయ్

    January 30, 2019 / 05:20 AM IST

    దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన పరువు హత్యల్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రణయ్ ఒకటి. అమ్మాయి తండ్రి కిరాతకానికి బలైన ప్రణయ్ పెళ్లి జరిగింది జనవరి 30వ తేదీనే. 2018వ సంవత్సరం ఇదే రోజు హైదరాబాద్ లో అమృతను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత.. కొన్ని రోజు�

    ప్రణయ్ కేసు : ఫిబ్రవరి 24న చార్జ్ షీట్ 

    January 30, 2019 / 05:12 AM IST

    హైదరాబాద్ : రాష్ట్రంలో సంచనలం రేపిన అమృత..భర్త ప్రణయ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. హత్యకు సంబంధించి 2019, ఫిబ్రవరి 24న ఫైనల్ ఛార్జిషీట్ దాఖలు చేయనున్నారు పోలీసులు. హత్య జరిగిన నాలుగు రోజులకు నల్గొండ పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు

10TV Telugu News