Amrutha

    ప్రణయ్‌ని చంపినట్టే.. తెలంగాణలో మరో పరువు హత్య, ప్రేమించి పెళ్లి చేసుకున్న హేమంత్ దారుణ హత్య

    September 25, 2020 / 10:48 AM IST

    IPL 2020: తెలంగాణలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు మరువక ముందే.. సంగారెడ్డిలో మరో పరువు హత్య కలకలం రేపుతోంది. హైదరాబాద్‌‌కు చెందిన ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో.. వాళ్లపై కక్ష పెంచుకున్న యువతి తండ్రి యువకుడ్ని కిరాతకంగా హత్య చ�

    హైకోర్టులో ఆర్జీవీకి ఊరట.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కోర్టు ఆదేశాలు..

    August 25, 2020 / 07:41 PM IST

    రామ్ గోపాల్ వర్మ ‘మర్డర్’ సినిమా విడుదలను ఆపివెయ్యాలంటూ వచ్చిన వాదనలను పరిశీలించిన నల్గొండ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు సినిమా విడుదలను ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో.. ‘మర్డర్’ సినిమాపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ

    ‘మర్డర్’ సినిమా విడుదలకు బ్రేక్..

    August 24, 2020 / 02:14 PM IST

    Court orders for RGV’s Murder Movie: మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘మర్డర్’ సినిమా విడుదల ఆపాలంటూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశించింది. ‘మర్డర్’ సినిమా విడుదలను ఆపివెయ్యాలంటూ వచ్చి�

    ఐదు భాషల్లో ఆర్జీవీ ‘మర్డర్’.. ట్రైలర్ ఎప్పుడంటే..

    July 23, 2020 / 06:19 PM IST

    వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘పవర్‌స్టార్’ సినిమాతో రచ్చ రచ్చ చేస్తున్నాడు. ఎల్లుండి ఈ సినిమా ఆర్జీవీ వరల్డ్ థియేటర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈలోగా ‘మర్డర్’ సినిమా ట్రైలర్‌కి సంబంధించిన వివరాలు ప్రకటించాడు. మిర్యాలగూడక�

    ఆర్జీవీపై కేసు.. లాయర్ ఏమన్నారంటే..

    July 4, 2020 / 05:07 PM IST

    మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ పోలీసులకు నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశించింది. రామ్ గోపాల్ వర్మ నిర్మించబోయే ‘మర్డర్’ సినిమాపై ప్రణయ్ తండ్రి బా�

    వర్మపై కేసు నమోదు చేయండి.. కోర్టు ఆదేశం..

    July 4, 2020 / 02:54 PM IST

    వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ పోలీసులకు నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. రామ్ గోపాల్ వర్మ నిర్మించబోయే ‘మర్డర్’ సినిమాపై ప్రణయ్ తండ్రి బాలస్వామి అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. త

    యువకుడిపై అమృత కంప్లయింట్..ఎందుకు ? 

    March 16, 2020 / 01:32 AM IST

    మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత..ఓ యువకుడిపై పోలీసులకు కంప్లయింట్ చేసింది. తన వ్యక్తిగత సమాచారాన్ని ప్రణయ్ హత్య కేసులో నిందితుడైన కరీంకు చేరవేస్తున్నాడని ఆరోపిస్తోంది అమృత. ఆ యువకుడు తాను నివాసం ఉంటున్న ఇంటికి ఎదురుగా ఉం�

    మీడియాకు తెలియకపోవటం వల్లే అమృత తల్లిని కలవగలిగింది

    March 15, 2020 / 05:55 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో ఏడాదిన్నర క్రితం సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్యకేసులో ప్రధాన నిందితుడు తిరునగరి మారుతీరావు మార్చి7న  హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన తన సూసైడ్ నోట్ లో తన భార్య కుమార్తెలను ఉద్దేశించి..గిర

    మారుతీరావు ఆత్మహత్య తర్వాత తొలిసారి తల్లిని కలిసిన అమృత

    March 14, 2020 / 02:34 PM IST

    ఎట్టకేలకు అమృత తన తల్లిని కలిసింది. తండ్రి మారుతీరావు ఆత్మహత్య తర్వాత అమృత తొలిసారి తన తల్లి గిరిజా దగ్గరకు వెళ్లింది. శనివారం(మార్చి 14,2020) నల్లొండ జిల్లా

    మారుతీరావు చనిపోయిన రోజును ఫాదర్స్ డే గా ప్రకటించాలి – డైరెక్టర్ డిమాండ్..

    March 9, 2020 / 01:22 PM IST

    మారుతీరావు చనిపోయిన రోజును ఫాదర్స్ డే గా ప్రకటించాలి అంటూ టాలీవుడ్ డైరెక్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు..

10TV Telugu News