Anaj Mandi

    ఢిల్లీలో నిన్న అగ్నిప్రమాదం జరిగిన భవనంలో మరోసారి మంటలు

    December 9, 2019 / 03:32 AM IST

    ఢిల్లీలోని అనాజ్ మండిలో మళ్లీ అగ్నిప్రమాదం సంభవించింది. నిన్న అగ్నిప్రమాదం జరిగిన భవనంలో సోమవారం (డిసెంబర్ 9, 2019) మరోసారి మంటలు చెలరేగాయి.

    ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం : మోడీ, కేజ్రీవాల్ విచారం

    December 8, 2019 / 05:56 AM IST

    ఢిల్లీలోని ఝాన్సీ రోడ్డులోని అనాజ్ మండలిలోని ఓ ఫ్యాక్టరీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై భారత ప్రధాన మంత్రి మోడీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను బాధించిందనిన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియచేశారు. క్షతగాత్రులు కోలుకోవాలని ఆకాంక్షించ�

    ఢిల్లీలో బతుకులు బుగ్గి : పెరుగుతున్న మృతుల సంఖ్య

    December 8, 2019 / 05:07 AM IST

    దేశ రాజధాని ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఈసారి 44 మంది చనిపోయారు. మరో 22 మందికిపైగా గాయాలపాలయ్యారు. వీరిలో కొంతమంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఝాన్సీ రో

    ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం : 32 మంది మృతి

    December 8, 2019 / 03:43 AM IST

    ఢిల్లీలో ఆదివారం తెల్లవారు ఝూమున భారీ అగ్నిప్రమాదం సంభవించింది.  రాణి ఝాన్సీ రోడ్డులోని  అనాజ్ మండిలోని ఒక ఇంటిలో మంటలు చెలరేగటంతో ప్రజలు భయ బ్రాంతులకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది 30 ఫైరింజన్లతో మంటలను ఆర్పటానికి ప్రయ�

10TV Telugu News