Home » Anam RamaNarayana Reddy
ఏపీలో వైసీపీ అధికార అహంకారంతో ప్రభుత్వాన్ని నడిపిస్తోందని విమర్శించారు. కేసులు, వేధింపులతో రెచ్చిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ కళ్లలో ఆనందం కోసం అధికారులు పని చేస్తున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి కేసుపై సీబీఐ ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టలేదు. Anam Ramanarayana Reddy - YS Jagan
Nedurumalli Ramkumar Reddy : నా తండ్రి జనార్ధన్ రెడ్డి మిమ్మల్ని కాంగ్రెస్ లోకి తీసుకెళ్లి రాజకీయ భిక్ష పెట్టారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీకి సిద్ధమని చెప్పారు. పోటీ చేయకుండా జిల్లాలో అన్ని స్థానాల గెలుపు కోసం పనిచేయమన్నా తాను సిద్ధమేనని తెలిపారు.
టీడీపీలోకి ఆనం.. ప్రకటన అప్పుడే?
టీడీపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఆనం
Nellore Politics – Andhra Pradesh Elections : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. ఎన్నికలకు దాదాపు 10 నెలలు ఉన్నాయని నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో నేతలు చర్చలు, సమావేశాలతో బిజీ బిజీగా ఉన్నారు. పార్టీ మారాలనుకునే నేతలు మంతనాలతో బిజీగా ఉన్న క్రమం�
Anam Ramanarayana Reddy : పట్టపగలు ప్రతిపక్షనేతలపై దాడులు జగన్ రెడ్డి రౌడీ పాలనకు నిదర్శనం అని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి అండతో రాష్ట్రంలో వైసీపీ మూకలు రెచ్చిపోతున్నాయన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఆ ముగ్గురు గెలిచి అసెంబ్లీకి వస్తే తాను రాజకీయాలు వదిలేస్తానని అన్నారు. (MLA Anil Kumar Yadav)
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణా రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదన్నారు. ఇలాంటి ఆరోపణలు చేయించడం టీడీపీకి అలవాటే అని ఎదురుదాడికి దిగారు.