Home » andaman
నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయి. ఇవి ఈనెల 31 వరకు కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండీ అంచనా వేస్తుంది.
అండమాన్ సముద్రంలో ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున 3.20 గంటలకు అండమాన్ సముద్రంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది....
అండమాన్ నికోబార్ దీవులల్లో వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. 24 గంటల్లో మూడు సార్లు భూమి కంపించి వణికించింది. అండమాన్ లోనే కాకుండా మిజోరంలో కూడా భూమి కంపించింది.
Earthquake : అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. సోమవారం (మే 9, 2022) తెల్లవారుజామున 1.11 గంటల సమయంలో క్యాంప్బెల్ బే వద్ద ఒక్కసారిగా భూమి కంపించింది.
ఇండియా శాస్త్రవేత్తలు కనుగొన్న ఓ కొత్త మొక్కలు జలకన్యగా నామకరణం చేశారు. అండమాన్లోని అర్చిపెలాగో దీవుల్లో భారతీయ శాస్త్రవేత్తలు ఓ కొత్త వృక్ష జాతి
అండమాన్ ద్వీప సమూహానికి మెరుగైన కనెక్టివిటీ కల్పించే సబ్ మెరీన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వ్యవస్థ(OFC)ను సోమవారం(ఆగస్ట్-10,2020)భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొని రిమోట్ ద్వారా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భ
దేవదాసు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన గోవా బ్యూటీ ఇలియానా ఆ తర్వాత టాలీవుడ్ లో సూపర్ హిట్ లు అందుకున్నవిషయం తెలిసిందే. తక్కువ సమయంలో టాలీవుడ్ లో అగ్రకథానాయికగా వెలుగొందింది ఇల్లీ బేబీ. అయితే 2012లో విడుదలైన జులాయి,దేవుడు చేసిన మనుషులు సిని
ఒడిశాలోని ఖైరిసాహి తీర ప్రాంతానికి పడవ కొట్టుకొచ్చింది. తీరాన్ని చూడగానే పడవలో ఒంటరిగా ఉన్న వ్యక్తి ప్రాణం లేచివచ్చినట్లయింది. అతని వివరాలు చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్లంతా ముక్కునవేలేసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. అండమాన్ నికోబార�
హైదరాబాద్ : బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఆగ్నేయ ప్రాంతంలో అండమాన్ వద్ద ఈ ద్రోణి ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం ఉండబోదని తెలిపింది. ఇక వాతావరణ విషయానికి వస్తే…రాష్ట్రంలో
అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం వచ్చింది. గురువారం(జనవరి 17,2019) ఉదయం 8.43 గంటల సమయంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.0గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలజీ(NCS) తెలిపింది. భూకంపం కారణంగా ఆస్తి, ప్రాణ నస్టంకి సంబంధిన వివరాలు ఇంకా �