-
Home » Andhra news
Andhra news
ఇంత నవ్వు నా జీవితంలో నవ్వలేదు: పవన్ కల్యాణ్
ఎన్నో ఈవెంట్స్ చూశాను కానీ.. ఇంత నవ్వు నా జీవితంలో నవ్వలేదు
భక్తులకు ప్రసాదాలు వడ్డించిన చంద్రబాబు, దేవాన్ష్.. వీడియో వైరల్
నారా దేవాన్ష్ 'బర్త్ డే' సందర్బంగా కుటుంబ సభ్యులతో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వెంగమాంబ సత్రంలో అన్నదానం నిర్వహించారు.
Minister Roja: జగన్ లాంటి సీఎం భూతద్దంలో వెతికినా దేశంలో ఎక్కడా కనిపించడు: మంత్రి రోజా
సొంత పార్టీ ఎమ్మెల్సీ హత్యకు పాల్పడితే చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని..న్యాయం ఎటువైపు ఉంటే జగన్ ఆ వైపు ఉంటారని మంత్రి రోజా అన్నారు.
YCP Bus tour: బస్సు యాత్రకు సిద్ధమవుతున్న ఏపీ మంత్రులు: వైజాగ్ ‘టు’ అనంతపూర్
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులతో బస్సుయాత్ర నిర్వహించాలని, ఆయా వర్గాల ప్రజలకు ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించాలని పార్టీ ఆదేశించింది
BJP Yuva morcha: ఏపీపీఎస్సి కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ యువ మోర్చా: పరిస్థితి ఉద్రిక్తం
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ఏపీపీఎస్సి ద్వారా వెంటనే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాలనీ బీజేపీ యువ మోర్చా నేతలు డిమాండ్ చేశారు.
MP Kanakamedala: నేతల మెప్పుపొందేందుకే రాజధానిపై అధికారులు హైకోర్ట్ లో అఫిడవిట్: ఎంపీ కనకమేడల
అమరావతి రాజధాని పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలను కోర్టులను తప్పుదోవ పట్టిస్తోందని రవీంద్ర కుమార్ మండిపడ్డారు.
MP Rammohan Naidu: ఏపీలో విద్యుత్ కోత..కరెంటు బిల్లుల మోత: జగన్ పాలనలో ప్రజల్లో విశ్వాసం లేదన్న రామ్మోహన్
2019 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల రూపంలో ప్రజలను దోచుకుతింటుందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు
Polavaram Issue: పోలవరం ప్రాజెక్టులో “మేఘ వర్సెస్ జేపీ”: ఇసుక తరలింపుపై దుమారం
గోదావరిలో ఇసుక తరలింపుపై పోలవరం కాంట్రాక్టు సంస్థ మేఘ ఇంజనీరింగ్ మరియు జేపీ వెంచర్స్ సంస్థ మధ్య చిన్నపాటి వివాదం నెలకొంది.
వణికిన ఉత్తరాంధ్ర.. కోస్తాకు భారీ వర్ష సూచన..!
వణికిన ఉత్తరాంధ్ర.. కోస్తాకు భారీ వర్ష సూచన..!
AP Corona Cases : ఏపీలో కొత్తగా 2,145 కరోనా కేసులు, 24 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,145 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 24 మంది మృతి చెందారు. 2,003 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో సంఖ్