Home » andhra politics
కొన్ని రోజుల నుంచి చంద్రబాబు వైఖరిని గమనిస్తే ఆయనలో చాలా మార్పు వచ్చింది. ఢిల్లీకి వెళ్లి అమిత్ షాని కలిసినా ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు.
గోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవకుండా చేస్తానన్న పవన్ కల్యాణ్ కామెంట్స్ని అధికార వైసీపీ పట్టించుకోనట్లు పైకి కనిపిస్తున్నా.. లోలోపల గోదావరి జిల్లాలపై ఫోకస్ పెంచిందనే టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అధికారం చేపట్టాలంటే టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాల్సిందేనని సూచించారు. తన రాజకీయ అనుభవంతో చంద్రబాబుకు సలహా ఇస్తున్నానని హరి రామ జోగయ్య తెలిపారు.
నా కుటుంబానికి ఎటువంటి రాజకీయ చరిత్ర లేకపోయినా నేను ఎమ్మెల్యేగా గెలిచాను..కానీ నువ్వు నీ తాత, తండ్రీ సీఎంలుగా పనిచేసినా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు.2024 ఎన్నికల్లో ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటా..
వారాహి విజయయాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ కాపు నాయకులు దీటుగా స్సందిస్తున్నారు.
చివరి నిమిషంలో పొత్తులు ఖరారైతే.. ఈక్వేషన్స్ మారిపోయే చాన్స్ ఉంది. ఎవరు పోటీలో ఉన్నా.. ఏ పార్టీ అభ్యర్థి అయినా.. ఏలూరులో ఈసారి విజయం అంత సులువు కాదనే చర్చ సాగుతోంది.
జూన్22న పవన్ కళ్యాణ్ అమలాపురంలో జనవాణి ఏర్పాటు చేయనున్నారు. జూన్23న అమలాపురంలో వారాహి బహిరంగ సభ ఉంటుంది.
వివాదాలతో సహవాసం చేసే టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ కోసం అవసరమైతే తన సీటును త్యాగం చేస్తానని సంచలన ప్రకటన చేశారు.
వారాహి విజయయాత్రలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ లో స్పందించారు.
తాను పార్టీని నడిపించేందుకే సినిమాల్లో నటిస్తున్నానని పవన్ కల్యాణ్ అన్నారు.