Home » andhra politics
గతంలో ఆ పార్టీలో నెంబర్.2గా పనిచేశారు. తెరవెనుక రాజకీయాలు చక్కబెట్టడంలో జగన్కు సాయిరెడ్డి బ్యాక్ బోన్ లాంటి వాడని చెప్తుంటారు.
పార్టీ బలోపేతంపై ఫుల్ ఫోకస్ పెట్టిన ఆయన.. ఏయే నియోజకవర్గాల్లో పరిస్థితులేంటి అని ఆరా తీస్తున్నారట.
ఓవైపు అభివృద్ధి ఎజెండాతో ఇన్వెస్టర్లతో మీట్..మరోవైపు రాజకీయ సంప్రదింపులు..అన్నింట్లో లైమ్లైట్లో ఉంటున్నారు.
ఉన్నట్లుండి చంద్రబాబుకు సలహా ఇచ్చినట్లు ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఆయన ట్వీట్లో..
ప్రవీణ్ ప్రకాశ్ ఇప్పుడు పశ్చాత్తాప పర్వం ప్రారంభించినప్పటికీ, రాజకీయ వ్యవస్థలో ఆయన వ్యవహరించిన తీరు ఎంతవరకు విముక్తి చేస్తుందో సమయమే నిర్ణయించాలి.
లోకేశ్ ప్రస్తావించిన కంపెనీ ఏది? ఏ రేంజ్ లో పెట్టుబడి పెట్టబోతోంది? అన్న ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి.
గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన విడదల రజిని, చిలకలూరిపేటలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి సీనియర్లను కాదని మంత్రి పదవిని దక్కించుకున్నారు. అయితే 2024 ఎన్నికల్లో ఆమె నియోజకవర్గం మారడంతో దారుణంగా ఓటమిపాలయ్యారు. ఆ తర్వా�
తాను పర్యటించే కంటే ముందే అక్కడున్న ప్రాబ్లమ్స్..వాటి పరిష్కారానికి అయ్యే ఖర్చు, సాధ్యాసాధ్యాలపై స్టడీ చేసే వెళ్తున్నారట.
రాహుల్ గాంధీ ఓట్ చోరీ ప్రస్తావించినప్పుడు కూడా జగన్ ఎన్డీయేకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు. ఈవీఎంల పనితీరుపై పలువురు వైసీపీ నేతలే గోల్మాల్ అంటూ చెప్పుకొచ్చారు తప్ప..జగన్ ఎప్పుడూ కేంద్రాన్ని ఒక్కమాట అనలేదు.
గెలుపు మీద ధీమాగా ఉంటూనే వైసీపీని ఎక్కడా లైట్ తీసుకోవడం లేదు చంద్రబాబు. సమయం, సందర్భం దొరికిన ప్రతీసారి..మీటింగ్ ఏదైనా డయాస్ మరేదైనా జగన్ను, వైసీపీ పాలనను కార్నర్ చేస్తూనే ఉన్నారు.