Home » andhra politics
సందర్భం దొరికిన ప్రతీసారి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డితో పాటు ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు వైసీపీ నేతలు.
జనసేనకు దక్కే ఒక రాజ్యసభ సీటును లింగమనేని రమేష్కు ఇస్తారని టాక్. చంద్రబాబుకు ఆప్తుడు కావడంతో లింగమనేనికి లైన్ క్లియర్ అయినట్లేనని ప్రచారం జరుగుతోంది.
ఇంకో పదేళ్లకు పైగానే పవర్ ఉండేలా వ్యూహాలు రచిస్తున్న సీఎం చంద్రబాబు..జగన్ అడ్డా పులివెందులలో పాగా వేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.
వైసీసీ మళ్లీ అధికారంలోకి రానే రాదని..పదే పదే చెప్తున్నారు డిప్యూటీ సీఎం పవన్. 2029లో మళ్లీ మేమే వస్తాం. అంతు తేలుస్తామంటూ చర్చకు దారి తీస్తున్నారు.
జగన్ సీఎం అయిన తర్వాత ప్రజలతో గ్యాప్ పెరిగిందని..2024లో అధికారం కోల్పోవడానికి అది కూడా ఓ కారణంగా చెబుతున్నారు. సాధారణ జనానికే కాదు..ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా తగిన సమయం ఇచ్చే వారు కాదన్న ప్రచారం..
గతంలో ఆ పార్టీలో నెంబర్.2గా పనిచేశారు. తెరవెనుక రాజకీయాలు చక్కబెట్టడంలో జగన్కు సాయిరెడ్డి బ్యాక్ బోన్ లాంటి వాడని చెప్తుంటారు.
పార్టీ బలోపేతంపై ఫుల్ ఫోకస్ పెట్టిన ఆయన.. ఏయే నియోజకవర్గాల్లో పరిస్థితులేంటి అని ఆరా తీస్తున్నారట.
ఓవైపు అభివృద్ధి ఎజెండాతో ఇన్వెస్టర్లతో మీట్..మరోవైపు రాజకీయ సంప్రదింపులు..అన్నింట్లో లైమ్లైట్లో ఉంటున్నారు.
ఉన్నట్లుండి చంద్రబాబుకు సలహా ఇచ్చినట్లు ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఆయన ట్వీట్లో..
ప్రవీణ్ ప్రకాశ్ ఇప్పుడు పశ్చాత్తాప పర్వం ప్రారంభించినప్పటికీ, రాజకీయ వ్యవస్థలో ఆయన వ్యవహరించిన తీరు ఎంతవరకు విముక్తి చేస్తుందో సమయమే నిర్ణయించాలి.