Home » andhra politics
పాదయాత్రలకు తెలుగు స్టేట్స్ పెట్టింది పేరు. పాదయాత్రలు చేసి ఎంతో మంది అధికారంలోకి వచ్చారు. 2003లో అప్పటి ఉమ్మడి ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో వైఎస్సార్ భారీ పాదయాత్ర చేసి..2004లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చారు.
ఇక భవిష్యత్లో ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించండని విజయసాయి మాటల వెనక.. రాష్ట్ర రాజకీయాల్లో ఏదైనా పెను మార్పు రాబోతోందా.. లేదా కీలక నేతలపై కేంద్ర సంస్థలు మరిన్ని కఠిన చర్యలు తీసుకోబోతున్నాయా అనే చర్చ కూడా నడుస్తోంది.
నెల్లూరులో వైసీపీని తిరిగి కోలుకోకుండా చేసేందుకు..వేమిరెడ్డికి ప్రమోషన్ ఇస్తే ఎలా ఉంటుందని ఆరా తీస్తుందట టీడీపీ హైకమాండ్.
వైసీపీలో ఉన్న ప్రతీ సభ్యుడికీ గుర్తింపు కార్డుని ఇవ్వాలనేది జగన్ నిర్ణయమంటున్నారు. దాంతో క్యాడర్, లీడర్ల పనితీరుని ఎప్పటికపుడు బేరీజు వేసుకుని..భవిష్యత్ అధికారంలోకి వస్తే అన్ని స్థాయిల్లో నేతలకు అవకాశాలు ఇవ్వాలనేది జగన్ ప్లాన్ అంటున్న
2024 ఎన్నికలకు ముందు భారీగా నియోజకవర్గ ఇంచార్జ్లను మార్చేశారు జగన్. ఆ మార్పులతో వ్యతిరేక ఫలితాలు చవి చూడాల్సి వచ్చింది. (Ys Jagan)
ఇక్కడైతే తనకు ఎలక్షన్ చేయడం చాలా ఈజీ అని సీఎం రమేశ్ భావిస్తున్నారట. తాను అందుబాటులో లేకపోతే, తన సోదరుడు లేకపోతే కుమారుడు నియోజకవర్గ వ్యవహారాలు చూసుకుంటున్నారట.
విజయనగరం జిల్లా పాలిటిక్స్ను టీడీపీ అధినాయకత్వం నేరుగా పరిశీలిస్తోందట. దశాబ్దాల తరబడి పూసపాటి రాజుల కంట్రోల్లో టీడీపీ రాజకీయాలు నడిచేవి.
తమ అధినేత ఇచ్చిన స్టేట్మెంట్పై వైసీపీ నేతలే గుసగుసలు పెట్టుకుంటున్న టైమ్లో..పవన్ చేసిన సీరియస్ కామెంట్స్ ఫ్యాన్ పార్టీలో మరింత చర్చకు దారి తీశాయట.
ప్రత్యర్థుల వ్యాఖ్యలపై అప్రమత్తంగా ఉండే వ్యూహం కూడా ఈ ప్రసంగంలో కనిపిస్తోందన్న చర్చ కొనసాగుతోంది.
సందర్భం దొరికిన ప్రతీసారి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డితో పాటు ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు వైసీపీ నేతలు.