-
Home » andhra politics
andhra politics
అసెంబ్లీకి జగన్.. వైసీపీ వ్యూహం ఏంటి? అసలు ప్లాన్ అదేనా?
వైసీపీ సభ్యులను సభకు రప్పించేందుకు అధికార పక్షం అనేక ప్రయత్నాలు చేస్తోంది. అనర్హత వేటు..జీత భత్యాలు కట్ అంటూ స్పీకర్ పదేపదే వైసీపీని కార్నర్ చేస్తున్నారు.
కాంగ్రెస్ నుంచి షర్మిల, బీజేపీ నుంచి జీవీఎల్.. రాజ్యసభ ఆశలు నెరవేరేనా?
ప్రస్తుతం రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి 27 సీట్లు ఉన్నాయి. 73 మంది సభ్యులు పదవీ విరమణ చేయనుండటంతో ఆ పార్టీకి ఇంకా సీట్లు తగ్గనున్నాయి.
పాదయాత్ర 2.O.. పాత ఫార్ములా జగన్ను తిరిగి పవర్లోకి తెస్తుందా?
పాదయాత్రలకు తెలుగు స్టేట్స్ పెట్టింది పేరు. పాదయాత్రలు చేసి ఎంతో మంది అధికారంలోకి వచ్చారు. 2003లో అప్పటి ఉమ్మడి ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో వైఎస్సార్ భారీ పాదయాత్ర చేసి..2004లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చారు.
విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ వెనక అంతరార్థం ఏంటి? ఆయన టార్గెట్ ఎవరు?
ఇక భవిష్యత్లో ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించండని విజయసాయి మాటల వెనక.. రాష్ట్ర రాజకీయాల్లో ఏదైనా పెను మార్పు రాబోతోందా.. లేదా కీలక నేతలపై కేంద్ర సంస్థలు మరిన్ని కఠిన చర్యలు తీసుకోబోతున్నాయా అనే చర్చ కూడా నడుస్తోంది.
సోషల్ మీడియాలో ట్రెండింగ్లో వేమిరెడ్డి దంపతులు.. వాళ్లిద్దరిలో ప్రమోషన్ దక్కేదెవరికి?
నెల్లూరులో వైసీపీని తిరిగి కోలుకోకుండా చేసేందుకు..వేమిరెడ్డికి ప్రమోషన్ ఇస్తే ఎలా ఉంటుందని ఆరా తీస్తుందట టీడీపీ హైకమాండ్.
దాని తర్వాతే.. జిల్లాల టూర్ అంటున్న జగన్..! అసలు వైసీపీ చీఫ్ ప్లాన్ ఏంటి?
వైసీపీలో ఉన్న ప్రతీ సభ్యుడికీ గుర్తింపు కార్డుని ఇవ్వాలనేది జగన్ నిర్ణయమంటున్నారు. దాంతో క్యాడర్, లీడర్ల పనితీరుని ఎప్పటికపుడు బేరీజు వేసుకుని..భవిష్యత్ అధికారంలోకి వస్తే అన్ని స్థాయిల్లో నేతలకు అవకాశాలు ఇవ్వాలనేది జగన్ ప్లాన్ అంటున్న
వైసీపీలో వర్గపోరు..! ఇప్పటి నుంచే టికెట్ ఫైట్..? జగన్ ఎలా చెక్ పెట్టబోతున్నారు
2024 ఎన్నికలకు ముందు భారీగా నియోజకవర్గ ఇంచార్జ్లను మార్చేశారు జగన్. ఆ మార్పులతో వ్యతిరేక ఫలితాలు చవి చూడాల్సి వచ్చింది. (Ys Jagan)
చంద్రబాబుకు కుప్పం, జగన్కు పులివెందుల తరహాలో.. ఎంపీ సీఎం రమేష్ బిగ్ పొలిటికల్ స్కెచ్..!
ఇక్కడైతే తనకు ఎలక్షన్ చేయడం చాలా ఈజీ అని సీఎం రమేశ్ భావిస్తున్నారట. తాను అందుబాటులో లేకపోతే, తన సోదరుడు లేకపోతే కుమారుడు నియోజకవర్గ వ్యవహారాలు చూసుకుంటున్నారట.
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి సరికొత్త సవాళ్లు..! విజయనగరంలో బొత్సను ఇబ్బంది పెడుతున్నది ఎవరు..!
విజయనగరం జిల్లా పాలిటిక్స్ను టీడీపీ అధినాయకత్వం నేరుగా పరిశీలిస్తోందట. దశాబ్దాల తరబడి పూసపాటి రాజుల కంట్రోల్లో టీడీపీ రాజకీయాలు నడిచేవి.
ఒకే ఒక్క స్టేట్మెంట్.. వైసీపీకి అంతా రివర్స్..! జగన్ చేసిన వ్యాఖ్యలేంటి? ఎందుకింత రచ్చ?
తమ అధినేత ఇచ్చిన స్టేట్మెంట్పై వైసీపీ నేతలే గుసగుసలు పెట్టుకుంటున్న టైమ్లో..పవన్ చేసిన సీరియస్ కామెంట్స్ ఫ్యాన్ పార్టీలో మరింత చర్చకు దారి తీశాయట.