Home » andhra politics
2024 ఎన్నికలకు ముందు భారీగా నియోజకవర్గ ఇంచార్జ్లను మార్చేశారు జగన్. ఆ మార్పులతో వ్యతిరేక ఫలితాలు చవి చూడాల్సి వచ్చింది. (Ys Jagan)
ఇక్కడైతే తనకు ఎలక్షన్ చేయడం చాలా ఈజీ అని సీఎం రమేశ్ భావిస్తున్నారట. తాను అందుబాటులో లేకపోతే, తన సోదరుడు లేకపోతే కుమారుడు నియోజకవర్గ వ్యవహారాలు చూసుకుంటున్నారట.
విజయనగరం జిల్లా పాలిటిక్స్ను టీడీపీ అధినాయకత్వం నేరుగా పరిశీలిస్తోందట. దశాబ్దాల తరబడి పూసపాటి రాజుల కంట్రోల్లో టీడీపీ రాజకీయాలు నడిచేవి.
తమ అధినేత ఇచ్చిన స్టేట్మెంట్పై వైసీపీ నేతలే గుసగుసలు పెట్టుకుంటున్న టైమ్లో..పవన్ చేసిన సీరియస్ కామెంట్స్ ఫ్యాన్ పార్టీలో మరింత చర్చకు దారి తీశాయట.
ప్రత్యర్థుల వ్యాఖ్యలపై అప్రమత్తంగా ఉండే వ్యూహం కూడా ఈ ప్రసంగంలో కనిపిస్తోందన్న చర్చ కొనసాగుతోంది.
సందర్భం దొరికిన ప్రతీసారి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డితో పాటు ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు వైసీపీ నేతలు.
జనసేనకు దక్కే ఒక రాజ్యసభ సీటును లింగమనేని రమేష్కు ఇస్తారని టాక్. చంద్రబాబుకు ఆప్తుడు కావడంతో లింగమనేనికి లైన్ క్లియర్ అయినట్లేనని ప్రచారం జరుగుతోంది.
ఇంకో పదేళ్లకు పైగానే పవర్ ఉండేలా వ్యూహాలు రచిస్తున్న సీఎం చంద్రబాబు..జగన్ అడ్డా పులివెందులలో పాగా వేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.
వైసీసీ మళ్లీ అధికారంలోకి రానే రాదని..పదే పదే చెప్తున్నారు డిప్యూటీ సీఎం పవన్. 2029లో మళ్లీ మేమే వస్తాం. అంతు తేలుస్తామంటూ చర్చకు దారి తీస్తున్నారు.
జగన్ సీఎం అయిన తర్వాత ప్రజలతో గ్యాప్ పెరిగిందని..2024లో అధికారం కోల్పోవడానికి అది కూడా ఓ కారణంగా చెబుతున్నారు. సాధారణ జనానికే కాదు..ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా తగిన సమయం ఇచ్చే వారు కాదన్న ప్రచారం..