-
Home » andhra politics
andhra politics
‘బైబై జగన్’.. వైసీపీకి రోజా గుడ్ బై?.. అటు వైపు రాజకీయ అడుగులు..
RK Roja YSRCP: 2024లో ఆమెకు టికెట్ ఇవ్వొద్దని ఒక వర్గం పట్టుబట్టింది. ఎన్నికల నాటికి గ్రూప్ వార్ పెరిగిపోయి..ఇంకోవైపు కూటమి ఊపులో భాగంగా ఆమె ఓడిపోయారు.
రాజధానిపై వైసీపీ లీడర్ల మల్టీపుల్ వెర్షన్స్..! ఎందుకీ డైలమా.. కన్ఫ్యూజనా? స్ట్రాటజీనా?
2014లో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు..అసెంబ్లీలో ఏపీ రాజధానిగా అమరావతి అని చర్చకు వచ్చినప్పుడు ఫ్యాన్ పార్టీ కూడా రైట్ రైట్ అనేసింది. ఆ తర్వాత 2019లో అధికారంలో వచ్చాక మూడు రాజధానులు అన్న నినాదం ఎత్తుకుంది.
మరో 30ఏళ్లు వైసీపీ రాదు..! చంద్రబాబుకి అంత ధీమా ఎందుకు? ఆ నమ్మకం వెనుకున్న భరోసా ఏంటి?
ప్రభుత్వ వ్యతిరేకత మీదే వైసీపీ హోప్స్ పెట్టుకుందని ..కానీ అలా జరగనివ్వబోమని చెప్పడం ఇంట్రెస్టింగ్గా మారింది. బాబు ఇంత ఔట్ రైట్గా ఓ కామెంట్ చేయడం అంటే ఆశామాషీ కాదు.
ఏపీలో స్టీల్ ప్లాంట్ క్రెడిట్ ఫైట్.. ఈ పోటీ ఎందుకోసం? ఎవరిది పైచేయి?
వైసీపీ ఎప్పుడూ క్రెడిట్ విషయంలో పోటీ పడుతోందన్న విమర్శలు చేస్తున్నారు. అనంతపురంలో కియా మోటార్స్, గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ తమదే అని వైసీపీ నేతలు చెప్పుకోవడాన్ని కూటమి లీడర్లు, ప్రత్యేకంగా టీడీపీ నేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు.
నియోకవర్గాల పెంపు ప్రకటనతో లీడర్ల చూపు జనసేనవైపు.. ఎందుకు?
గత ఎన్నికల్లో జనసేన నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన 21 మందిలో ఎక్కువ మంది కొత్త వాళ్లే. పైగా కార్యకర్త స్థాయి నేతలకు టికెట్ ఇచ్చి చట్టసభల్లో అడుగు పెట్టే అవకాశం కల్పించారు పవన్.
పవన్ కల్యాణ్ సరికొత్త పాలిటిక్స్..! జెన్ జీ సెంట్రిక్గా సేనాని మాస్టర్ ప్లానేంటి?
ఏపీ పాలిటిక్స్లో భవిష్యత్ లీడర్గా కనిపిస్తున్న పవన్..జెన్ జీ యువతతో నిర్వహించిన ఇంటరాక్టీవ్ సెషన్ చర్చనీయాంశంగా మారింది. కేవలం ఓట్ల కోసమో.. లేక వారిని పార్టీవైపు అట్రాక్ట్ చేయడానికే పరిమితం కాకుండా, రాబోయే తరం ఆలోచనలను అర్థం చేసుకునే ఉద�
ఏజెన్సీ ఏరియాలపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్..! దీని వెనుక ఇంత వ్యూహం ఉందా?
రోడ్లు, మంచినీటి సదుపాయం, విద్యుత్ సరఫరా, వారికి చెప్పులు, దుప్పట్లు, నిత్యావసరాలు వంటివి పంపిస్తూ గిరిజనుల్లో ఆదరణ పెంచుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ.. పొరపాట్లతో రాజకీయ జీవితం తారుమారు..! కూటమి లీడర్లు ఎందుకిలా?
రాజకీయ నాయకులు ఎంత కేర్ ఫుల్గా ఉంటే అంత మంచిది. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు కాంట్రవర్సీలకు దూరంగా..పబ్లిక్కు దగ్గరగా ఉంటేనే పొలిటికల్ జర్నీ సాఫీగా సాగుతుంది.
వైసీపీ నేతల వారసులకు ఈసారి బిగ్ షాక్ తప్పదా? జగన్ ఆలోచన ఏంటి?
గత ఎన్నికల్లో తిరుపతి నుంచి భూమన కరుణాకర్రెడ్డి తనయుడు భూమన అభినయ్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. అలాగే చంద్రగిరి నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, మచిలీపట్నం నుంచి పేర్ని కిట్టూ పోటీ చేసినా గెలవలేకపోయారు.
పవనే సీఎం కావాలి.. వైసీపీ నేతలు ఇలా కోరుకోవడం ఏంటి? అసలు ఫ్యాన్ పార్టీ ప్లాన్ ఏంటి?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు తర్వాత సీఎం ఎవరు అంటే ఇప్పటి వరకు చెబుతున్న పేరు నారా లోకేశ్. కానీ జనసేనానికి ముఖ్యమంత్రి పోస్ట్ ఇవ్వాలని వైసీపీ నేతలు కొత్త డిమాండ్ తెరపైకి తీసుకురావడం వెనుక ఏదో వ్యూహం ఉందనే అభిప్రాయం వ్యక్