Home » andhra politics
డిప్యూటీ సీఎం క్షేత్రస్థాయి పర్యటనలో ఎక్కువ సేపు గడపటం, నీళ్లు, బురదను లెక్క చేయకుండా పొలాల్లో తిరగడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.
దాదాపు పదిహేనేళ్ల రాజకీయ ప్రయాణంలో సింగిల్గా..సో లైఫే సో బెటర్ అన్నట్లుగా ఫ్యాన్ పార్టీ ఒంటరి పోరు చేస్తూ వస్తోంది.
ఏపీ కూటమి ప్రభుత్వంలో చిన్న ఇష్యూ కూడా పెద్ద వార్త అవుతోంది. ఒక మంత్రి కామెంట్ చేసినా, డిప్యూటీ సీఎం పవన్ ఇతర శాఖల అధికారుల పనితీరుపై ఆరా తీసినా అది చర్చనీయాంశమవుతోంది. ఏపీ డిప్యూటీ సీఎంగా, సీఎం చంద్రబాబు తర్వాతి స్థానంలో పవన్ కల్యాణ్ ఉన్నార�
అధికారంలో ఉన్న కూటమి ఇప్పుడే అలర్ట్ అవడం.. క్షేత్రస్థాయి పర్యటనకు సీఎం చంద్రబాబు రెడీ అవుతుండటం ఇంట్రెస్టింగ్గా మారింది.
దీంతో వైసీపీ పెద్దలు అవాక్కవుతున్నారట. ఏం చేయాలి? దీనిపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై అంతర్మథనం చెందుతున్నారు.
ఎన్నికల్లో గెలుపు, ఓటములు కామనే అయినా..పోటీ కంపల్సరీగా ఉండాలని సీనియర్లు చెప్తున్నారట. పోటీలోనే లేకపోతే..పార్టీ..
లేటెస్ట్ బిల్లు ఇష్యూతో మండలిపై కూటమి సీరియస్గా ఫోకస్ పెట్టినట్లు టాక్ నడుస్తోంది. ఏదైనా చేసి మండలిలో బలపడాలని..వ్యూహం రచిస్తోందట.
కూటమి లేవనెత్తిన ఈ రెండు అంశాలను వైసీపీ బెదిరింపుగానే భావిస్తోంది. అనర్హత ఎలా వేస్తారో చూస్తామని సవాల్ విసురుతోంది.
ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చి డిజిటల్ బుక్ను ఇంప్లిమెంట్ చేస్తే..అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకో బుక్ రాస్తే..ఈ రచ్చ ఆగేదెప్పుడన్న అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.
రాజీనామా చేసి 13 నెలలైనా ఆమోదించకుండా మా హక్కుల్ని ఛైర్మన్ కాలరాస్తున్నారని ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి మండిపడ్డారు.