Home » andhra politics
దీంతో వైసీపీ పెద్దలు అవాక్కవుతున్నారట. ఏం చేయాలి? దీనిపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై అంతర్మథనం చెందుతున్నారు.
ఎన్నికల్లో గెలుపు, ఓటములు కామనే అయినా..పోటీ కంపల్సరీగా ఉండాలని సీనియర్లు చెప్తున్నారట. పోటీలోనే లేకపోతే..పార్టీ..
లేటెస్ట్ బిల్లు ఇష్యూతో మండలిపై కూటమి సీరియస్గా ఫోకస్ పెట్టినట్లు టాక్ నడుస్తోంది. ఏదైనా చేసి మండలిలో బలపడాలని..వ్యూహం రచిస్తోందట.
కూటమి లేవనెత్తిన ఈ రెండు అంశాలను వైసీపీ బెదిరింపుగానే భావిస్తోంది. అనర్హత ఎలా వేస్తారో చూస్తామని సవాల్ విసురుతోంది.
ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చి డిజిటల్ బుక్ను ఇంప్లిమెంట్ చేస్తే..అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకో బుక్ రాస్తే..ఈ రచ్చ ఆగేదెప్పుడన్న అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.
రాజీనామా చేసి 13 నెలలైనా ఆమోదించకుండా మా హక్కుల్ని ఛైర్మన్ కాలరాస్తున్నారని ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి మండిపడ్డారు.
టీడీపీలో చేరబోతున్న ఆ ముగ్గురు ఎమ్మెల్సీలు ఎవరెవరు? ఎందుకు వైసీపీని వీడుతున్నారు? కారణం ఏంటి?
ఈ గందరగోళానికి తెరపడాలంటే..ఏపీ భవిష్యత్ కోసమైనా..వైసీపీ రాజకీయంగా ఇంకా నష్టపోకూడదన్నా...ఈ కన్ఫ్యూజన్కు క్లారిటీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడు ఎవరు? ఏపీలో ఇప్పుడిదే సరికొత్త చర్చ. అసలీ వివాదం ఎందుకు తలెత్తింది? దీనికి కారణం ఎవరు?
జనసేన అధినేత పవన కల్యాణ్ ఏం చేయబోతున్నారు.. అసలు ఆయన డ్రీమ్ ఏంటి? ఆ రూట్ మ్యాప్ను ఇంప్లిమెంట్ చేసేందుకు ఏం చేయనున్నారు..?