Home » andhra politics
జూన్22న పవన్ కళ్యాణ్ అమలాపురంలో జనవాణి ఏర్పాటు చేయనున్నారు. జూన్23న అమలాపురంలో వారాహి బహిరంగ సభ ఉంటుంది.
వివాదాలతో సహవాసం చేసే టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ కోసం అవసరమైతే తన సీటును త్యాగం చేస్తానని సంచలన ప్రకటన చేశారు.
వారాహి విజయయాత్రలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ లో స్పందించారు.
తాను పార్టీని నడిపించేందుకే సినిమాల్లో నటిస్తున్నానని పవన్ కల్యాణ్ అన్నారు.
హిందూపురం వైసీపీ ఎంపీ కురువ గోరంట్ల మాధవ్ తన శైలిలో టీడీపీ, బీజేపీ నాయకులపై వ్యాఖ్యలు చేశారు. అబద్దాల షా, అడ్డాలేని నడ్డా అంటూ బీజేపీ అగ్రనేతలపై సెటైర్లు వేశారు.
చంద్రబాబు ఓ తొందరబాబు. టీచర్స్ చేయాల్సిన పనులు జగన్ చేస్తున్నారు.జగన్ వచ్చే ఎన్నికల్లో కనీసం 20-30 సీట్లకు మించి రావు..చంద్రబాబును ప్రజలు నమ్మటంలేదు. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. సీఎంగా కాపులు, ఓబీసీలకు అవకాశం ఇస్తుంది.
వారాహి యాత్ర రూపంలో రేపటి నుంచి మరో మోసం జరగబోతోంది. కాపులను మోసం చేయడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలు పెట్టబోతున్నాడు.
నాలుగు సంవత్సరాల్లో ఏపీలో వైసీపీ పాలన అధ్వాన్నంగా ఉందని కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అన్నారు. జైలు, బెయిలు, హత్యలు, ఆత్మహత్యల్లో అభివృద్ధి సాధించారని ఎద్దేవా చేశారు.
ఈనెల 14వ తేదీన వారాహి యాత్ర ప్రారంభంకు ముందు ఉదయం 9గంటలకు పవన్ కళ్యాణ్ అన్నవరంలోని సత్యదేవుని దర్శనం చేసుకుంటారు. వారాహి వాహనానికి పూజలు నిర్వహిస్తారు.
వైసీపీ ఎమ్మెల్యే ఆనం నారాయణరెడ్డి మాటలోనే మరో వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. లోకేశ్ పాదయాత్రను విజయవంతం చేస్తానని అందుకే ఆయన్ని ఆహ్వానించటానికి వచ్చానని తెలిపారు.