Home » andhra politics
బీసీలకు ఏనాడైనా ఒక్క రాజ్యసభ టికెట్ ఇచ్చారా? క్యాబినెట్లో బీసీలకు జగన్ ఇచ్చినన్ని పదవులు చంద్రబాబు ఏనాడైనా ఇచ్చారా? పేదల రక్తాన్ని తాగే చంద్రబాబు పేదలను కోటీశ్వరుడిని చేస్తానంటే నమ్ముతారా? అని మంత్రి జోగిరమేష్ ప్రశ్నించారు.
అప్పుడు అవమానించి ఇప్పుడు సన్మానాలా? అప్పుడు చెప్పులు విసిరి ఇప్పుడు పాదపూజలా? వెన్నుపోటు పొడిచి ఇప్పుడు పొడగడ్తలా?
కోడికత్తి డ్రామా.. మద్య నిషేధం వంటివన్నీ డ్రామాలతో అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేశాడంటూ ఆరోపించారు. రావణాసురుడు సాధువు రూపంలో వచ్చి సీతను ఎత్తుకెళ్లినట్టు.. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ ఓట్లేయించుకుని ప్రజల్ని నట్టేట ముంచారంటూ విమర్శించారు.
ఇక నేను సీఎం జగన్ తో వేదిక పంచుకునే అవకాశం వస్తుందో, లేదో అంటూ ఎమ్మెల్యే పేర్ని నాని సంచలన ప్రకటన చేశారు.
వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం 4 వేల కోట్లు ఏర్పాటు చేస్తానంటూ ప్రకటించని కేఏ పాల్ అన్నట్లుగా నాలుగు వేల కోట్టు రెడీ చేశాను అంటూ తెలిపారు. కేంద్రం అనుమతి ఇస్తే..సమస్య తొలగినట్టేనని అన్నారు పాల్.
పవన్ ఏపీ ప్రజల్ని కించపరిచేలా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారుఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్. మంత్రి హరీష్ రావు చేసిన కామెంట్స్ కి మా మంత్రులు సమాధానం ఇచ్చారని..తెలంగాణ లో పరిస్థితి గురించి మాట్లాడారని చెప్పుకొచ్చారు.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాత్ కిషోర్ సూచనలమేరకు వైఎస్ కుటుంబంలో ఎవరో ఒకరి హత్య జరగొచ్చని విజయమ్మ, షర్మిల జాగ్రత్తగా ఉండాలి అంటూ మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
సేవ్ కొండేపి సేవ్ వైయస్ఆర్ పార్టీ.. వద్దు.. వద్దు.. మాకొద్దు వరికూటి అశోక్ బాబు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
నిన్న రాష్ట్రంలో కొత్త పురోహితులను చూశాను. కొంత మంది భుజానికి సంచులు వేసుకొని భజన బృందంలా తిరుగుతున్నారు. జగన్ నే మా భవిష్యత్ అనే స్టిక్కర్లు వారే ఇళ్లకు అంటిస్తున్నారు.