Home » andhra politics
నగరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రోజా విషయంలో అధిష్టానం ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు చెబుతున్నారు. సర్వేల్లో రోజాకు ప్రతికూల ఫలితాలు వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
యువగళం ముగింపు సభకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఈ సభనుంచే టీడీపీ,జనసేన కీలక ప్రకటన చేసే అవకాశాలున్నాయి. ఇదే సభ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.
టీడీపీతో పొత్తుపై పవన్ కళ్యాణ్ కుండబద్దలు కొట్టడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండబోతోంది?
ఏపీ ప్రభుత్వంపై రాజీ లేని పోరాటం చేస్తున్న పవన్.. బాబు, బీజేపీని దగ్గరకు చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కానీ, చంద్రబాబు అరెస్టు తర్వాత..
చిరంజీవి ఇన్నాళ్లు తటస్థంగా కనిపించినా.. తాజా వ్యాఖ్యలతో జనసేనాని పక్షం వహించనున్నట్లు తేలిపోయింది. ఇక ఎన్నికల్లో విపక్షంతోపాటు సినీ పరిశ్రమతోనూ వైసీపీ యుద్ధం చేయకతప్పదనేది క్లియర్కట్.
బాపట్ల ఎంపీగా గత ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన సురేశ్.. ఈ సారి అసెంబ్లీపై కన్నేశారు. సొంత నియోజకవర్గం తాడికొండ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు.
భీమిలి సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైఖరితో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ గెలిచే అవకాశం లేదని వైసీపీ నాయకులు, కార్యకర్తలే బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు.
వైనాట్ 175 అంటూ కుప్పంతో సహా రాష్ట్రంలో అన్ని సీట్లను గెలుస్తానంటోంది అధికార వైసీపీ. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి రికార్డు స్థాయి మెజార్టీ సాధించాలని టార్గెట్ పెట్టుకున్నారు చంద్రబాబు.
రామచంద్రాపురం వైసీపీలో మూడు వర్గాలు ఉన్నాయి. ఏ వర్గం కూడా ఒకరితో ఒకరు సమన్వయం చేసుకున్న పరిస్థితి కనిపించడం లేదని టాక్. ఐతే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వర్గం ప్రస్తుతం కాస్త సైలెంట్గా ఉంది.
రామచంద్రాపురం రాజకీయం ఇలా కాకమీదుంటే.. కాకినాడు పాలిటిక్స్ మరింత హీట్ పుట్టిస్తున్నాయి.