Home » andhra politics
చిరంజీవి ఇన్నాళ్లు తటస్థంగా కనిపించినా.. తాజా వ్యాఖ్యలతో జనసేనాని పక్షం వహించనున్నట్లు తేలిపోయింది. ఇక ఎన్నికల్లో విపక్షంతోపాటు సినీ పరిశ్రమతోనూ వైసీపీ యుద్ధం చేయకతప్పదనేది క్లియర్కట్.
బాపట్ల ఎంపీగా గత ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన సురేశ్.. ఈ సారి అసెంబ్లీపై కన్నేశారు. సొంత నియోజకవర్గం తాడికొండ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు.
భీమిలి సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైఖరితో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ గెలిచే అవకాశం లేదని వైసీపీ నాయకులు, కార్యకర్తలే బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు.
వైనాట్ 175 అంటూ కుప్పంతో సహా రాష్ట్రంలో అన్ని సీట్లను గెలుస్తానంటోంది అధికార వైసీపీ. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి రికార్డు స్థాయి మెజార్టీ సాధించాలని టార్గెట్ పెట్టుకున్నారు చంద్రబాబు.
రామచంద్రాపురం వైసీపీలో మూడు వర్గాలు ఉన్నాయి. ఏ వర్గం కూడా ఒకరితో ఒకరు సమన్వయం చేసుకున్న పరిస్థితి కనిపించడం లేదని టాక్. ఐతే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వర్గం ప్రస్తుతం కాస్త సైలెంట్గా ఉంది.
రామచంద్రాపురం రాజకీయం ఇలా కాకమీదుంటే.. కాకినాడు పాలిటిక్స్ మరింత హీట్ పుట్టిస్తున్నాయి.
ఈ పరిస్థితి ఒక్క చిత్తూరు జిల్లాకే కాదు.. రాష్ట్రంలో చాలా జిల్లాల నుంచి ఇలాంటి ప్రతిపాదనలు సీఎం దగ్గరకు వస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నాయకులు పోటీ నుంచి తప్పుకుని తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని అడుగుతున్నారు.
వైసీపీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నా పెద్దాయన మాత్రం పెదవి విప్పడం లేదు. ఇంతకీ ముద్రగడ మనసులో ఏముంది? వైసీపీ ఆహ్వానంపై ఎందుకు స్పందించడం లేదు. తెర వెనుక ఏం జరుగుతోంది?
వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు సూర్యప్రకాశ్ ను ఎన్నికల బరిలో దింపడం ఒక్కటే మార్గమని భావిస్తున్న బోస్.. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అవసరమైతే తన కుమారుడు ఇండిపెండెంట్గానైనా పోటీ చేస్తాడనే సంకేతాలు ఇచ్చినట్లు చె�
పవన్ కళ్యాణ్ ది రాక్షస రాజకీయ ఎత్తుగడ..పవన్ మాటల్లో జగన్ పై ద్వేషం.. చంద్రబాబుపై ప్రేమ కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ చెప్తున్న NCB అంటే నారా చంద్రబాబు లెక్కలు.