Home » andhra politics
కాకినాడ జిల్లా పిఠాపురం శివారు చిత్రాడలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సభకు వచ్చే వారికి ఫ్రూట్స్, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తున్నారు.
కాకినాడ జిల్లా పిఠాపురం శివారు చిత్రాడలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
విజయసాయిరెడ్డితో ఎక్కువగా గెలుక్కోకపోవడమే బెటరనే ఆలోచనలో వైసీపీ పెద్దలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో విజయసాయిరెడ్డి వర్సెస్ వైసీపీ డైలాగ్ వార్ ఎలా ఉంటుందో చూడాలి.
ఇదంతా చూస్తుంటే.. విజయసాయిరెడ్డి కామెంట్స్ కూటమికి అస్త్రంగా మారే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.
ఇలా గత సర్కార్ హయాంలో చెలరేగిన వారిపై వరుస కేసులు నమోదు అవుతూ వస్తున్నాయి. నెక్స్ట్ టార్గెట్ ఎవరో చూడాలి మరి.
పోసాని కృష్ణమురళిని తీసుకొచ్చేందుకు అనుమతి ఇచ్చిన విజయవాడ కోర్టు
జగన్ 40లక్షల ఉద్యోగాలు ఎవరికి కల్పించారు? ఎక్కడ కల్పించారో సమాధానం చెప్పాలి.
మండలిలో అనురాధ V/s బొత్స
ఎన్నికల సమయంలో సీట్లు వదులుకుని..పార్టీ కోసం త్యాగం చేసిన వారిలో చాలామంది పదవుల కోసం ఎదురు చూస్తున్నారు.
ఈసారి పవర్లోకి వచ్చినప్పటి నుంచి చాలా అలర్ట్గా ఉంటున్నారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ రాకుండా రాకుండా జాగ్రత్త పడుతున్నారు.