Home » andhra politics
కర్నూలు జిల్లా పూడిచర్లలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు.
కర్నూలు జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు.
తాడిపత్రిలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య పరస్పర దాడులు చోటు చేసుకున్నాయి. పలు వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి.
గ్యాప్ క్రియేట్ చేసేందుకు వైసీపీ చేస్తున్న కుట్రలు ఫలించవని అంటున్నారు కూటమి నేతలు. ఈ ఇద్దరి నేతల భేటీ సారాంశం ఏంటో రాబోయే రోజుల్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Pawan Kalyan : సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం చేసిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతుంది. అంతకుముందు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పిఠాపురం శివారులో జరుగుతున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభ లైవ్
కాకినాడ జిల్లా పిఠాపురం శివారు చిత్రాడలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సభకు వచ్చే వారికి ఫ్రూట్స్, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తున్నారు.
కాకినాడ జిల్లా పిఠాపురం శివారు చిత్రాడలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
విజయసాయిరెడ్డితో ఎక్కువగా గెలుక్కోకపోవడమే బెటరనే ఆలోచనలో వైసీపీ పెద్దలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో విజయసాయిరెడ్డి వర్సెస్ వైసీపీ డైలాగ్ వార్ ఎలా ఉంటుందో చూడాలి.
ఇదంతా చూస్తుంటే.. విజయసాయిరెడ్డి కామెంట్స్ కూటమికి అస్త్రంగా మారే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.