-
Home » Andhra Pradesh Development
Andhra Pradesh Development
హైదరాబాద్ను మించేలా అమరావతి నిర్మాణం.. కేవలం అభివృద్ధి పైనే దృష్టి పెడితే ఎన్నికల్లో గెలవలేం- సీఎం చంద్రబాబు
ఐటీ కంపెనీలను తీసుకొచ్చేందుకు అనేకమందిని కలిశా. ఢిల్లీ వెళ్లి బిల్ గేట్స్ ను కలిశా. హైదరాబాద్ కు అనేక విద్యా సంస్థలు తీసుకొచ్చాం.
2025-26 అర్ధ సంవత్సరం.. ఏపీ ప్రోగ్రెస్ రిపోర్ట్ బయటపెట్టిన చంద్రబాబు.. వైసీపీ వల్ల..
గత ప్రభుత్వంలో ఎక్కువ వడ్డీలకు అప్పులు తేవటం వల్ల ప్రజాధనానికి నష్టం కలుగుతోంది. రుణాల రీ-షెడ్యూలింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు కీలక భేటీ..
గత పర్యటనలో ప్రధాని మోదీ, 10 మంది కేంద్రమంత్రులను కలిశారు. కీలక అంశాలపై చర్చించారు.
ఏపీని గ్లోబల్ లీడర్ చేయడమే లక్ష్యం- సీఎం చంద్రబాబు నాయుడు
మా పార్టీ కేంద్రం నుంచి ఎలాంటి పదవులు ఆశించ లేదు. పదవుల కోసం డిమాండ్ చేయలేదు. వాజ్ పేయి హయాంలో 7 మంత్రి పదవులు ఇస్తామన్న తీసుకోలేదు.
సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఢిల్లీకి చంద్రబాబు.. లక్ష్యం ఇదే..!
ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, నిర్మలా సీతారామన్, గడ్కరీ, నడ్డా, సీఆర్ పాటిల్ తదితర కేంద్రల మంత్రులతోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు.
ఏపీ మారాలంటే .. మీరు ఇవ్వాల్సిందే
Ap Demands : ఏపీ మారాలంటే .. మీరు ఇవ్వాల్సిందే
లక్ష్యం కీలక పదవులు, శాఖలు కాదు.. టీడీపీ ప్రభుత్వం అసలు టార్గెట్ ఇదే
కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం ఏం ఏం కోరింది? కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమేం అందే అవకాశం ఉంది? అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తికి ఎంత గడువు పడుతుంది? అసలు ఏపీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది?
2లక్షల శాశ్వత ఉద్యోగాలిచ్చాం, పేదలకు భూములిచ్చాం.. మరి చంద్రబాబు ఏమిచ్చారు?- సీఎం జగన్
CM Jagan Slams Chandrababu : చంద్రబాబు హయాంలో అత్తగారి సొత్తు అన్నట్లుగా అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారు. ఆ పరిస్థితుల నుంచి ఈరోజు ఆ అసైన్డ్ భూముల మీద పూర్తి హక్కులను పేదవారికి ఇచ్చే గొప్ప మార్పు, గొప్ప అడుగు పడింది మీ బిడ్డ ప్రభుత్వంలోనే..
కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తానంటే నమ్ముతారా? చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్
CM Jagan Slams Chandrababu : 14ఏళ్లు సీఎంగా ఉన్నా కనీసం ఒక మంచి పని చెయ్యలేదు. కనీసం ఒక మంచి స్కీమ్ తీసుకురాలేదు. కనీసం ఒక మంచి కార్యక్రమైనా అమలు చేయలేదు.
GVL Challenge KTR : తెలంగాణ ప్రజలను ఏపీకి కాకుండా యూపీకి పంపే దమ్ముందా? కేటీఆర్కు జీవీఎల్ సవాల్
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మరో విధంగా స్పందించారు. ఆయన ఉత్తరప్రదేశ్ ప్రస్తావన తెరపైకి తెచ్చారు. తెలంగాణ ప్రజలను పొరుగు రాష్ట్రం ఏపీకి కాకుండా ఉత్తరప్రదేశ్ పంపాలని కేటీఆర్కు సూచించారు.