Home » andhra pradesh government
ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆరోగ్యశ్రీ తరహాలోనే ప్రభుత్వ ఉద్యోగులు.. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) కార్డు ద్వారా ఇతర రాష్ట్రాల్లోనూ వైద్య సేవలు పొందొచ్చు. ఈ మేరకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చ
ఏపీ ప్రభుత్వంపై జీవిఎల్ నరసింహరావు ఆగ్రహం
2018లో జరిగిన గ్రూప్ 1 పరీక్షా ఫలితాలపై సందిగ్దత వీడింది. ఫిబ్రవరిలో ఫలితాలు విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తోంది.
ఏపీలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఏపీలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 6కు చేరింది.
తమకు గిట్టుబాటు కాదంటూ థియేటర్లు మూసివేస్తున్నాయి యాజమాన్యాలు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎగ్జిబిటర్లు గురువారం విజయవాడలో సమావేశం కానున్నారు.
సినిమా టికెట్ల రేట్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 35పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది.
పాపికొండల బోటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యా సంస్థల మూసివేత లేదా ప్రభుత్వానికి అప్పగింత వ్యవహారం వివాదానికి దారితీసింది. ప్రతిపక్షాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలు చేస్తున్నారు. దీనిపై రచ్చ..
ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24గంటల్లో 41,820 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 493 కేసులు నిర్దారణ అయినట్లు రాష్ట్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇళ్ల స్థలాలపై లబ్దిదారులకు తెలియకుండా కొందరు హైకోర్టులో కేసు వేయించారని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి.