Home » andhra pradesh government
వైరస్ తీవ్రత తగ్గిన తర్వాత పరీక్షలు నిర్వహించాలని భావించిన ప్రభుత్వం...సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో వెనక్కి తగ్గింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు అభినందించింది. పరీక్షల రద్దుపై ముందే నిర్ణయం తీసుకుంటే బాగుండేదని జస్టిస్ ఖన్విల్క�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి కర్ఫ్యూ సడలింపు వేళల్లో మార్పులు అమల్లోకి వచ్చాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూని సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ మెల్లిగా తగ్గుముఖం పడుతోంది. దీంతో నిబంధనలు, ఆంక్షలకు సడలింపులు ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుండడంతో కర్ఫ్యూ సమయంలో సడలింపులు ఇవ్వ�
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్గా మారింది. ఈరోజు సాయంత్రానికి తీవ్ర తుఫాన్గా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఆక్సిజన్ బెడ్ కు రూ.6వేల 500 మాత్రమే చార్జ్ చేయాలి. అదే వెంటిలేటర్ తో కూడిన ఐసీయూకి అయితే..16వేలు మాత్రమే చార్జి చేయాలి.. కరోనా రోగులకు చికిత్సలు అందించే ప్రైవేటు ఆస్పత్రులకు ఏపీ ప్రభుత్వం ఖరారు చేసిన ఫీజులు ఇవి.
గ్రామీణ ప్రాంతాల్లోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి వారిని తగిన విధంగా ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు కీలకం.
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో పేదలకు పనులు కల్పించింది. సీఎం సీఎం జగన్ ముందుచూపు, ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి తన సమీక్షలతో చేసిన మార్గనిర్ధేశం ఉత్తమ ఫలితాలను ఇచ్చింది.
Grama (Village) and Ward Secretariats Exam : ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆదివారం నుంచి రాత పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 16 వేల 208 పోస్టులున్నాయి. ఏడు రోజుల పాటు రోజుకు రెండేసి చొప్పున మొత్తం 14 రకాల రాతపరీక్షలు నిర్వహించనున్నారు. �
Kodali Nani on Free Power: రైతుల గురించి తెలియనవాళ్లే ఉచిత విద్యుత్ ను తప్పుపడుతున్నారని అన్నారు మంత్రి కొడాలి నాని. ఉచిత విద్యుత్ శాశ్వతంగా ఉండటానికే పదివేల మెగావాట్ల పవర్ గ్రిడ్ ను ఎర్పాటు చేస్తోంది. ఇది పూర్తిగా రైతాంగం కోసమే. దీనివల్ల కరెంట్ రేట్ సగాని
మూడు రాజధానుల నిర్ణయంపై ఓవైపు అమరావతి రాజధాని ప్రాంతంలో నిరసనలు ఉవ్వెత్తున ఎగసి పడుతుంటే.. మరోవైపు ప్రభుత్వం మాత్రం విశాఖకు రాజధాని కార్యకలాపాలు మార్చేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26వ తే