Home » Andhra Pradesh News
ఉద్యోగ సంఘాల ర్యాలీని అడ్డుకునేందుకు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు విజయవాడ బీఆర్టీయస్ రోడ్డులో వాహనాలను నిషేధించిన పోలీసులు.
నిబంధనలు ఉల్లఘించి నడుస్తున్న సినిమా థియేటర్లపై అధికారులు కొరడా జుళిపిస్తున్నారు. గత వారం రోజులుగా థియేటర్లలో తనిఖీలు చేస్తున్న అధికారులు 100కుపైగా సినిమా హాళ్లకు నోటీసులు ఇచ్చారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు పర్యటనలో భాగంగా....
దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మంగళవారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొంత కాలంగా బంగారం ధరల్లో పెద్దగా మార్పులు చోటుచేసుకోవడం లేదు
డక్కలి మండలం ఎంబలూరులో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. రోహిత్ అనే 9 నెలల బాలుడు కాటుక డబ్బా మింగేశాడు.
రాజానగరం ఎమ్మెల్యే, రాజమండ్రి మార్గాని ఎంపీ భరత్ మధ్య కొన్ని రోజులుగా మాటల యుద్ధం నడుస్తోంది. పలు అంశాలపై ఎంపీ, ఎమ్మెల్యే మధ్య విభేదాలున్నట్లు తెలుస్తోంది.
జనసేనాని పవన్ కల్యాణ్ 2021, సెప్టెంబర్ 29వ తేదీ బుధవారం మంగళగిరి వెళ్లనున్నారు. జనసేన కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు.
మ్యాట్రిమోనీ సైట్లలో యువతులకు ఎర వేశాడు. బట్టతలను దాచి...పలువురు యువతులను మోసగించి...రూ. లక్షల్లో నగదు లూటీ చేశాడు.
విజయవాడ నగరంలో బ్లేడ్ బ్యాచ్ సభ్యుడు వీరంగం సృష్టించాడు. చిట్టినగర్ లో రోడ్డు మీదకు వచ్చిబ్లేడ్ తో శరీరంపై గాయాలు చేసుకున్నాడు. ఈ ఘటన చిట్టినగర్ పోలీస్ స్టేషన్ సమీపంలోనే జరిగింది. బ్లేడ్ బ్యాచ్ సభ్యుడు కోటి కోసుకుంటుండగా అక్కడ ఉన్నవారు తమ �
Blocked The Ambulance : కరోనా మానవత్వాన్ని చంపేస్తోంది. సొంతవాళ్లు అని తెలిసినా..భయంతో వారిని నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. కరోనా సోకిందంటూ..నడి రోడ్డుపైనే వారిని వదిలేస్తున్న ఘటనలు అందర్నీ కలిచివేస్తున్నాయి. కరోనా భయంతో గ్రామాల్లో కొందరు విచక్షణ కోల్