Home » Andhra Pradesh News
దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అదే విధంగా మధ్య భారతంలో మరో ఆవర్తనం ఉంది.
కోవిడ్ మేనేజ్ మెంట్ లో భాగంగా..మూడెంచెల వ్యవస్థను ఏర్పాటు చేశారు. నిరంతర పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ, జిల్లా స్థాయిలో ఫ్లైయింగ్ స్వ్కాడ్, కలెక్టర్లకు మరిన్ని అధికారులు కల్పించారు సీఎం జగన్.
ఫ్రభావం చూపగల తటస్థులతో సమావేశం సలహాలు, సూచనలు కోరనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రశాంత్ కిశోర్ టీమ్! విజయవాడ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాస్టర్ ప్లాన్ వేస్తోంది. 2019లో జరిగే ఎన్నికల్లో అధికారం చేజిక్కించడం కోసం ప�
నెల్లూరు : సంగం మండలంలోని కోలగట్ల సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు బోల్తా పడడంతో 10 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ప్రయాణీకులున్నారు. నంద్యాల నుండి నెల్లూరుకు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గా
పెట్రో క్యాపిటల్గా మారబోతున్న కాకినాడ 67వేల కోట్లతో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూ తూర్పుగోదావరి : కాకినాడ ఇప్పుడు పెట్రో క్యాపిటల్గా మారబోతోంది. అందుకు తగ్గట్టుగా భారీ ప్రాజెక్ట్ కి బీజం పడింది. కాకినాడ సెజ్ పర�
హైదరాబాద్ : బాహుబలి యుద్ధాన్ని తెరపైనే చూశాం.. అలాంటి యుద్ధమే రియల్ గా చూడాలంటే ఏపీ ఎన్నికలకు వెళ్లాల్సిందే. పొత్తులు గిత్తులు ఏమీ లేవు.. సింగిల్ గా వస్తున్నాను అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటనతో ఏపీ పాలిటిక్స్ ఒక్కసారిగా భగ్గుమన్నాయి