-
Home » andhra pradesh three capitals
andhra pradesh three capitals
AP Capital Amaravati : ఏపీ రాజధాని అమరావతే.. తేల్చి చెప్పిన కేంద్రం, సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు
అమరావతి, మూడు రాజధానుల కేసులో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధానిగా అమరావతినే అఫిడవిట్ లో పేర్కొంది. విభజన చట్టంలోని సెక్షన్ 5,6 ప్రకారమే రాజధానిగా అమరావతి ఏర్పాటైందని కేంద్రం స్పష్టం చేస
Minister Botsa On AP Capital : 2-3 నెలల్లోనే.. ఏపీ రాజధానిపై మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు
ఏపీ రాజధాని అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ కు విశాఖ పరిపాలన రాజధాని కాబోతోందని ఆయన అన్నారు.
Kodali Nani : తమ ఆస్తులు మాత్రమే పెరగాలన్నది అమరావతి రైతుల ఆరాటం-కొడాలి నాని
తమ ఆస్తులు మాత్రమే పెరగాలని అమరావతి రైతులు, పెట్టుబడిదారులు ఆరాటపడుతున్నారని కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబు సృష్టించిన మాయాలోకమే భ్రమరావతి అని ఎద్దేవా చేశారు.
MLA Uma Shankar Ganesh : వైసీపీ బైక్ ర్యాలీలో ప్రమాదం, ఎమ్మెల్యేకి తీవ్ర గాయం..వీడియో ఇదిగో
బైక్ ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా ఎమ్మెల్యే గణేశ్ ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో స్కూటీపై నుంచి కింద పడ్డ గణేశ్ కాలికి తీవ్ర గాయమే అయ్యింది. ఆపరేషన్ తప్పదంటూ డాక్టర్లు కూడా ఆయనకు సూచించారట.
Gudivada Amarnath On Capital : రాజధాని ఎంపికలో రాష్ట్రానిదే తుది నిర్ణయం, అందుకే సుప్రీంకోర్టుకు-మంత్రి గుడివాడ అమర్నాథ్
రాష్ట్రానికి ఉన్న రాజ్యాంగపరమైన హక్కులను గుర్తు చేయడం కోసమే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశామని మంత్రి స్పష్టం చేశారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకం అనే అంశాన్ని పిట�
Devineni Uma On Amaravati : సీఆర్డీఏ యాక్ట్ బలంగా ఉంది, అమరావతిని అంగుళం కూడా కదపలేరు-దేవినేని ఉమ
సీఎం జగన్ ఎన్ని అబద్దాలు చెప్పినా.. అమరావతే రాజధానిగా ఉంటుందన్నారు టీడీపీ నేత దేవినేని ఉమ. సీఆర్డీఏ యాక్ట్ బలంగా ఉందని దేవినేని ఉమ చెప్పారు. అమరావతిని అంగుళం కూడా కదపలేరని చెప్పారు. మొండితనంతో, పరిపాలన చేతకాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నార
Repalle Flexies : రేపల్లెలో రాజధాని రచ్చ.. అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు
బాపట్ల జిల్లా రేపల్లెలో అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీలు.. రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అనే నినాదంతో వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వివాదానికి దారితీసింది.
Gudivada Amarnath On AP Capital : విశాఖ రావడానికి రెడీగా ఉండండి.. వచ్చే ఏడాది నుంచి వైజాగ్ నుంచే పాలన-మంత్రి అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు
వచ్చే ఏడాది నుంచి విశాఖ నుంచే పాలన నడుస్తుందన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి విశాఖకు రావడానికి అంతా రెడీ కావాలంటూ సూచించారు.
Kodali Nani : మూడు రాజధానులు తథ్యం.. విశాఖలో రూ.10వేల కోట్లు పెడితే సంపద సృష్టించవచ్చు-కొడాలి నాని హాట్ కామెంట్స్
పరిపాలన రాజధానిని వైజాగ్ తీసుకెళ్లడం తథ్యం అన్నారు కొడాలి నాని. పరిపాలన రాజధాని విశాఖతో పాటు న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి ఉంటాయని ఆయన తేల్చి చెప్పారు.
Minister Gudivada Amarnath : ఎన్నికలకు ముందే మూడు రాజధానులు.. పొలిటికల్ హీట్ పెంచిన మంత్రి వ్యాఖ్యలు
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని మంత్రి తేల్చి చెప్పారు. మూడు రాజధానుల విషయంపై త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామన్నారు మంత్రి అమర్నాథ్.