Home » Andhra Pradesh
ఈ కార్యక్రమంతో, బాపు మహోన్నత సాంస్కృతిక వారసత్వాన్ని పెంపొందించాలనే తపనతో, సనాతన ధర్మ సారాంశాన్ని ప్రతిబింబించేలా, శ్రీరామ నామ వైభవాన్ని జరుపుకోవడానికి ఈ యాత్రను చేపట్టారు
జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ 1964 ఏప్రిల్ 24న జన్మించారు. 1989 అక్టోబర్ 18న ఢిల్లీ, జమ్మూకాశ్మీర్ బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2011లో సీనియర్ న్యాయవాది హోదా పొందారు.
కర్నూలులోని కొండారెడ్డి బురుజు దగ్గర రంగు డబ్బాలు చల్లుతూ, రక్తపాతం అంటూ సినిమాలు తీశారని బైరెడ్డి రాజశేఖర్ అన్నారు.
పాత మేఘవరం - డి.మరువాడ సముద్ర తీరం వద్ద కనపడిన ఈ భారీ తిమింగల కళేబరం దాదాపు 25 అడుగుల పొడవు ఉంది.
ఈ ఏడాది పొగాకు కొనుగోలు ప్రారంభంలో కిలో ధర రూ.210 పలికింది. దీంతో ధరపై రైతులు నిరాశ చెందినా.. ప్రస్తుతం రోజు రోజుకి పెరుగుతున్న ధరలతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పొగాకు అమ్మకాలు చివరి దశకు వచ్చేవరకు ధర తగ్గకుండా ఉండాలని కోరుకుంటున్నారు.
ఈ మేరకు మార్పులకు సంబంధించి బ్లూప్రింట్లను వెబ్ సైట్ లో పెట్టినట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. Andhra Pradesh
పీఎస్ఎల్వీ-సీ56 ప్రయోగం ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు ప్రైమరీ పేలోడ్ ద్వారా DS-SAR ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెడతారు.
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై కీసర వంతెన వద్ద మూడు ఏర్లు కలిసి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. Heavy Rains
సినిమాల ద్వారా లవ్ స్టోరీలు తీస్తున్న పవన్ కల్యాణ్, ఆయన ప్రొడ్యూసర్స్ మహిళల మీద దాడులకు ప్రేరేపించడం లేదా? Vasireddy Padma
పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని వెంటిలేటర్లపై ఉంచారు. ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో అతడు చనిపోయాడంటూ డాక్టర్లు వెంటిలేటర్లు తొలగించారు.