Home » Andhra Pradesh
తెలుగు రాష్ట్రాల్లో ఆషాడం ఆఫర్లు
విజయవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం
చైర్మన్ పేషీలో సీసీ, అటెండర్లు, సిబ్బంది మార్పు జరిగింది. శాకంబరి ఉత్సవాల వేళ చైర్మన్ పేషీలో సీసీ చార్జ్ తీసుకోని పరిస్థితి. ఇద్దరు అటెండర్లకు గానా ఒక్క అటెంబ్ ను మాత్రమే నియమించటంపై ఈవోపై చైర్మన్, పాలకమండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ�
శాకంబరీ దేవి దర్శనార్ధం వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు చెప్పారు.
రైతాంగానికి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని నిలదీశారు.
క్రికెట్ గ్రౌండ్ లో సత్తా చాటిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రజలతో మమేకవుతున్నాడు. గుంటూరు జిల్లాలో సుడిగాలి పర్యటన చేస్తున్నాడు.
ఆంధ్రప్రదేశ్ లో నేతలు పార్టీ మార్పులపై దూకుడు పెంచుతున్నారు. అవనిగడ్డకు చెందిన వైసీపీ నేత పరుచూరి సుభాష్ చంద్రబోస్ చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు.
లోకేష్ సిల్లీ బచ్చా, ఆఫ్ టికెట్ లోకేష్కి మాట్లాడటం కూడా రాదు. మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా పనీ చేసిన వారందరూ బేసిక్ నాలెడ్జ్ లేని లోకేష్ వెంట తిరుగుతున్నారు. తన కొడుకు అక్షరాబ్యాసం రోజు కూడా తప్పులు రాసే సిల్లీ ఫెలో లోకేష్
పొలిటికల్ ఎంట్రీపై అంబటి రాయుడు క్లారిటీ..
ద్విచక్ర వాహనాలు మున్సిపల్ కార్యాలయ పక్కన లూథరన్ హై స్కూల్ గ్రౌండ్ వద్ద పార్క్ చేయాలి.