Home » Andhra Pradesh
అభ్యర్థులు మున్సిపల్, పంచాయతీ రాజ్, ఆదర్శ పాఠశాలలు, ఏపీఆర్జేసీ, సంక్షేమ శాఖలలోని పోస్టుల వంటి వాటిలో ప్రాధాన్యతాక్రమాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
అంతేకాకుండా కసిరెడ్డి ఫోన్లు కూడా స్విచ్ఆఫ్ చేయడంతో ఆయన కుటుంబ సభ్యులను కలిసి నోటీసులు ఇచ్చారు.
నాలుగు కార్లలో తమిళనాడు నుంచి వారిని తీసుకొచ్చారు పోలీసులు.
16,347 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి లోకేష్ వెల్లడించారు.
ఓ మత్స్యకార గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారని వెల్లడించారు. త్వరలోనే షెడ్యూల్ ఖరారు చేస్తామని మంత్రి నిమ్మల తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం.
ఇప్పటికే 29 గ్రామాల్లోని 34 వేల ఎకరాల మేర ల్యాండ్ పూలింగ్
2050 నాటికి 1.5 మిలియన్ల ఉద్యోగాలను సృష్టిస్తుందని, 3.5 మిలియన్ల జనాభాకు నిలయంగా ఉంటుందని, 35 బిలియన్ డాలర్ల GDPని కలిగి ఉంటుందని అంచనా.
రిటైర్డ్ పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావు రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించారు.