Home » Andhra Pradesh
ఇప్పుడు దాన్ని 22 శాతం నుంచి 26 శాతం వరకు పెంచారు.
ఈ సస్పెన్షన్ వెనకున్నది ఎవరు..? ఆమెను పార్టీ అధిష్టానానికి దూరం చేసిందెవరు?
ఏపీలో ఇంటర్ ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం పేపర్ వాల్యుయేషన్ జరుగుతుంది. ఈ ప్రక్రియ ఏప్రిల్ 10 నుంచి 12 తేదీల మధ్యలో పూర్తవుతుందని తెలుస్తోంది..
ఏపీలో కోల్డ్ స్టోరేజ్ లు కూడా నిండిపోవడంతో చేతికి వచ్చిన ఆక్వా పంటను ఎక్కడ ఉంచాలో కూడా తెలియడం లేదని గందరగోళమైన పరిస్థితిలో రైతాంగం ఉందని తెలిపారు.
ఎనర్జీ, పరిశ్రమలు, సేవా రంగం, ఇంధనం.. వీటన్నింటిలో తాము తీసుకొచ్చిన కొత్త పాలసీల వల్లే గ్రోత్ రేట్ లో ముందుకు రావడం జరిగిందని సీఎం చంద్రబాబు వివరించారు.
ఈ కేవైసీ చేసుకుంటే ఉచిత గ్యాస్ సిలిండర్ లభిస్తుందని తెలిపారు.
ఏది ఏమైనా కొందరు వైసీపీ నేతలు ముందస్తు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.
నమూనాలను పలు స్థాయుల్లో పరీక్షించి బర్డ్ ఫ్లూ మరణాన్ని అధికారికంగా ధ్రువీకరించారు.
పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఇక రిఫ్రెష్ కానున్నారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు సైతం ప్రభుత్వం ఎలాంటి వేటు వేస్తుందని టెన్షన్ పడుతున్నారట.