Home » Andhra Pradesh
ఇది అమరావతిని ప్రపంచ స్థాయి క్రికెట్, క్రీడా కేంద్రంగా మారుస్తుంది.
గత ఐదేళ్ల పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టి పునర్ నిర్మిస్తామని అన్నారు.
వాట్సాప్ గవర్నెన్స్కు అనూహ్య స్పందన ఉందని.. ఈ సేవలను మరింత విస్తృత పరచాలని సీఎం చంద్రబాబు సూచించారు.
దాదాపు వెయ్యి మంది సమక్షంలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నారు.
అనపర్తి నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకుంటే లక్షా 19వేల మందికి స్క్రీనింగ్ చేయగా 736 సస్పెక్టెడ్ కేసులు వచ్చాయి.
దాదాపు 10వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రభుత్వం ప్లాన్ చేయడం జరుగుతోంది.
పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల కింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని సూచించారు.
ఏపీలో ఒంటిపూట బడుల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.
దాదాపు 100 బృందాలు ఏపీ వ్యాప్తంగా తనిఖీలు, దాడులు చేస్తున్నాయి.
తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకోవడం గర్వంగా ఉందన్నారాయన.