Home » Andhra Pradesh
అన్ని కలెక్టరేట్లలో వాట్సప్ గవర్నెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు చెప్పారు.
ఉన్న నీరు అంతా తెలంగాణకు సంబంధించినది మాత్రమే ఉందని, ఏపీ నీరు తీసుకోకుండా చూడాలని తెలంగాణ కోరింది.
కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పింది. ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
అందరికీ ఫ్రీగా ఇన్సురెన్స్ సదుపాయం అందించేందుకు టెండరు డాక్యుమెంట్ రెడీ అయింది.
విద్యా వ్యవస్థను మెరుగుపరిచేలా, ఆర్థిక ఇబ్బందులతో విద్యార్థి చదువు ఆపేయకుండా ఈ స్కీమ్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
పీఎం కిసాన్ స్కీమ్ లో అన్నదాతలకు పెట్టుబడి సాయంగా ఏడాదికి మూడు విడతల్లో రూ.6 వేలు ఇస్తోంది కేంద్రం.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడ జిల్లా జైలుకు తరలించిన పోలీసులు. మరో ఇద్దరు నిందితులకు కూడా రిమాండ్..
మాజీ ఎమ్మెల్యే, గన్నవరం వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు.
ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమై బడ్జెట్ కూర్పుపై సమీక్షించారు.
ఏపీ నుంచి కోళ్లు, గుడ్లు రాకుండా ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపడుతున్నారు.