Home » Andhra Pradesh
ఇన్ని రోజులు పాకిస్థాన్ కాలనీగా ఆ ప్రాంతాన్ని ఎందుకు పిలిచారు?
ఏపీ ప్రభుత్వం ఉగాది పండుగ నాటికి మహిళలకు తీపికబురు చెప్పేందుకు సిద్ధమవుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా ..
రెండేళ్లలో ఇంటి నిర్మాణం పూర్తి చేసేలా కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఆ విద్యార్థి పేరు చరణ్. నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు.
బోర్డుకు సంబంధించిన నిధుల కేటాయింపు, కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి టెలీమెట్రిక్ విధానం, అదే విధంగా నీటి కేటాయింపులు, యాసంగి సీజన్ కి నీటి విడుదల అంశాలపై ప్రధానంగా చర్చించడం జరిగింది.
కమిటీ సూచనల ఆధారంగా పల్లె పాలనలో మార్పులకు శ్రీకారం చుట్టనుంది ప్రభుత్వం.
ఏపీ అభివృద్ధిలో అహర్నిశలు కృషిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెనక ప్రధాని నరేంద్ర మోదీ కొండలాగా అండగా ఉన్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు.
దావోస్ లో ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొని రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని
2001లో తొలిసారిగా పక్షుల పండుగకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
సాధారణ రోజుల్లో రోజుకు 80 కోట్ల రూపాయల సేల్స్ జరగ్గా.. పండుగ రోజుల్లో దాదాపు రెట్టింపు అమ్మకాలు నమోదయ్యాయి.