Home » Andhra Pradesh
సమస్య తగ్గించుకునేందుకు యోగా మొదలెట్టింది... అదే ఇప్పుడు చైనా వెళ్ళే యోగం తెచ్చిపెట్టింది... ఆమెకు వచ్చిన సమస్యతో పాఠాలు నేర్చుకుంది.. ఆ సమస్యే ఆమెకు ఉపాధి కల్పించింది. అదే సమస్యతోనే ప్రపంచ దేశాల్లో వచ్చిందని ఆమె సంతోషం వ్యక్తం చేసింది.
బంధుమిత్రుల సమక్షంలో వారిద్దరూ పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. ఇక పెళ్లి కి విచ్చేసిన పెద్దలు అందరూ ఆ ఇద్దరు నవ దంపతులకు ఆశీర్వచనాలు కూడా ఇచ్చారు... ఇక ఇద్దరు నవ దంపతులు కొత్త జీవితంలోకి అడుగు పెట్టాము అని ఎంతో సంతోషించారు.. ఇదంతా ప్రతీ పెళ్లిలో స�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం రేపింది. కొత్త కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గురువారం(ఏప్రిల్ 1,2021)
Andhrapradesh : ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 2021, ఏప్రిల్ 08వ తేదీ గురువారం పోలింగ్ జరుగనుంది. ఏప్రిల్ 10వ తేదీన ఫలితాలు వెల్లడిచేయనున్నారు. ఉదయం 07 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎస్ఈసీగా 2021, ఏప్రిల్ 01వ
ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండడం అటు అధికార వర్గాలు, ఇటు ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి.
Telangana Covid 19 Cases : తెలంగాణలో కరోనా మళ్లీ విలయతాండవం చేస్తోంది. తాజాగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారం(మార్చి 31,2021) ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 887 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ గురువారం(ఏప్రిల్ 1,2021) హెల్త్ బ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న తెలంగాణ క్లాస్-3, క్లాస్-4 ఉద్యోగులను రిలీవ్ చేస్తూ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు విడుదల చేశారు. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేష�
Murder in Gunturu District : గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక వ్యక్తిని హత్య చేసిన నిందితుడు అతని చేయి నరికి సంచిలో పెట్టి తీసుకువెళుతున్నాడు. పోలీసు తనిఖీల్లో ఈవిషయం బయటపడేసరిక పోలీసులు ఖంగుతిన్నారు. జిల్లాలోని పెదకాకాని మండలం రామచంద్రపురంలో న�
pawan kalyan as AP CM , What is the strategy of BJP : ఏపీలో జనసేనానిని కమలం పార్టీ పువ్వులా చూసుకోవాలని అని ఎందుకు అనుకుంటోంది… అసలు బీజేపీ నేతల ఆంతర్యమేమిటీ… ఏపీకి పవన్ను సీఎం చేస్తామంటూ బీజేపీ నేతలు ప్రకటించడం వెనుక అసలు మతలబు ఏమిటీ… ఇదంతా కమలం పార్టీ నేతల పక్కా ప్
ఏపీలో కరోనా కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 993 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో ముగ్గురు మృతిచెందగా 480 మంది కోలుకున్నారు.