Home » Andhra Pradesh
ఏపీలో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 984 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కర్నూలు జిల్లా పంచలింగాల చెక్పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా భారీగా బంగారం పట్టుబడింది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కొన్నిరోజులుగా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నాళ్లుగా 200లకు పైగా కేసులు నమోదవుతుండగా, ఇప్పుడా సంఖ్య 5వందలు దాటడం భయాందోళనకు గురి చేస్తోంది.
India Covid 19 Cases : దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. కొన్నిరోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ నమోదవుతున్న కేసులు చూస్తుంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా 60వేలకు చేరువగా కొత్త కేసులు నమోదవడం, 200కుప�
కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును సీఎం జగన్ పెట్టడం పట్ల రాయలసీమ వాసులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఎయిర్ పోర్టుకి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరే ఎందుకు పెట్టారు? దాన�
దేశవ్యాప్తంగా కరోనా కేసుల రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 50వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవడం భయాందోళనకు గురి చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కోరలు చాచింది.
Check with trench excavation for red sandalwood smuggling : ఎర్రచందనం స్మగ్లింగ్ కు కందకాల తవ్వకంతో చెక్…అటవీసంపద రక్షణ కోసం అటవీశాఖ బహుళ ప్రయోజన వ్యూహం.. అటవీరక్షణ, ఎర్రచందనం పరిరక్షణలో అత్యంత కీలకం కానున్న కందకాల తవ్వకాలను బహుళ ప్రయోజనకారిగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకు�
ఇంట్లో దొంగతనంచేస్తుండగా ఇంటికి వచ్చిన యజమానినే ఎవరు నువ్వని అడిగి చోరీ చేస్తున్న కొత్తరకం దొంగను కంకిపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీకి వచ్చి ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఇంట్లో టీవీ ఆన్ చేసి, ఫ్యాన్లు వేసి చోరి చేసుకుని ఉడాయించేంద
ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఈనెల19న ఓ ప్రేమ జంట రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మరువక ముందే మరో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడంతో పరిసర గ్రామాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంట్లో పెద్దలు తమ ప్రేమను అంగీకరించలేదని బలవన్మరణ�
గంగవరం పోర్ట్ ఇక అదానీ సొంతం.!