Home » Andhra Pradesh
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం ఉదయం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది కన్నుమూశారు. నెల్లూరు జిల్లా లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కూలీలు మరణించగా..... హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడి
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి మళ్లీ ప్రారంభమైంది. తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ, ఏపీలోని తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ ఉప ఎన్నికలకు 2021, మార్చి 23వ తేదీ మంగళవారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు అధికారులు.
andhrapradesh : ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 368 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 263 మంది కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కొవిడ్ పాజిటివ్ కేసు సంఖ్య 8,93,734కి చేరాయి. 8,84,357 మంది చికిత�
ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 380 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
cops arrested two cops for veeravasaram police station Rs.8 Lakh stolen case : పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం పోలీసు స్టేషన్ లో చోరీకి గురైన మద్యం షాపులకు చెందిన 8లక్షల రూపాయల చోరీ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరూ నిందితులు కానిస్టేబుల్స్ కావటం గమనార్హం. ఈ కేసును ప్రతిష్ట�
కన్న కూతుర్ని తమ్ముడి కిచ్చి పెళ్లి చేయటానికి అభ్యంతరం చెపుతన్న భర్తను తమ్ముడితో కలిసి భార్య హతమార్చిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.
amaravathi lands issue : ఏపీ రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై సీఐడీ నమోదు చేసిన కేసులో ఊరట లభించింది. వారిద్దరిపై సీఐడీ నమోదు చేసిన కేసు విచారణపై హైకోర్టు స్టే విధించింది. సీఐడీ తమపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను సవ
woman arrested for running prostitution under matching centre in guntur : చీరల వ్యాపారం చేస్తూ… చీకటి వ్యాపారం కూడా చేస్తున్న మహిళను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేసారు. గుంటూరు ఏటీ అగ్రహారం జీరో (0) లైనులో నివాసం ఉండే షేక్ లాల్బీ అలియాస్ శ్రీలక్ష్మి, ఇంట్లోనే శ్రీలక్ష్మి మ్యాచింగ్ సె
వ్యాక్సిన్ వృథాలో తెలుగు రాష్ట్రాలే టాప్
తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లపై కరోనా పంజా విసురుతోంది. పాఠశాలల్లో కరోనావైరస్ కలకలం రేపుతోంది. స్కూల్స్ లో క్రమంగా కరోనావైరస్ వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకి స్కూళ్లలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. వందల సంఖ్యలో విద్యార్థులు వైరస్ బారిన ప�