Andhra Pradesh

    తెలంగాణలో కొత్తగా 181 కరోనా కేసులు

    March 12, 2021 / 10:46 AM IST

    తెలంగాణలో కొత్తగా 181 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న(మార్చి 11,2021) కరోనాతో ఒకరు మరణించారు. గడిచిన 24గంటల్లో 163 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,872 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వారిలో 733 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహ�

    7 పీఎం న్యూస్…20 వార్తలు

    March 10, 2021 / 08:12 PM IST

    7 పీఎం న్యూస్, 20 వార్తలు

    ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ఈసారి భారీగా పోలింగ్ నమోదు

    March 10, 2021 / 06:07 PM IST

    స్వల్ప ఘటనల మినహా ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. పుంగనూరు, పులివెందుల, మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు ఇప్పటికే ఏకగ్రీవం కాగా.. మిగిలిన 71 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లలో బుధవారం(మార్చి 10,2021) ఎన్నికలు జరిగాయి. రాష్ట

    ఏపీలో కొత్తగా 120 కరోనా కేసులు, ఒకరు మృతి

    March 10, 2021 / 05:49 PM IST

    ఏపీలో కరోనా కేసులపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 48వేల 973 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 120 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో ఒకరు కరోనాతో చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8లక్షల 91వేల 004కి చేరిం�

    ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ పోలింగ్, కీలక ఘట్టం పూర్తి, ఓటర్ ఎటువైపు

    March 10, 2021 / 05:21 PM IST

    Municipal, Corporation : ఏపీలో మున్సిపల్‌, కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ లో కీలక ఘట్టం పూర్తయ్యింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఉదయం 6 గంటలకే పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన ఎన్నికల సిబ్బంది ముందుగా మాక్‌ పోలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత

    వితంతువుతో వివాహేతర సంబంధం-దూరం పెట్టటంతో హత్య

    March 9, 2021 / 05:29 PM IST

    కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం నల్లబల్లి గ్రామ శివారులోని యాటగానిగుట్టలో పోతుదొడ్డి గ్రామానికి చెందిన రాధమ్మ (30) అనే వితంతువు దారుణ హత్యకు గురైంది. ఆమను హత్య చేసిన వారం రోజులకు ఈ విషయం బయటపడింది. యాటగాని గుట్ట వద్ద నుంచి దుర్వాసన వస్తోందని స్

    నెల్లూరు సీఐ డెత్ మిస్టరీలో షాకింగ్ నిజం.. చావుకి కారణం బల్లి

    March 9, 2021 / 12:03 PM IST

    సీసీ ఫుటేజీ ఆధారంగా నిజం వెలుగుచూసింది. ఆయన ప్రాణం పోవడానికి కారణం ఓ బల్లి అని తేలింది. సీఐ శేషారావు తనకు తెలిసిన మహిళ ఇంటికి వెళ్లారు. అక్కడ నిర్మాణంలో ఉన్న లిఫ్టు దగ్గర బల్లి కనిపించింది. దాన్ని చీపురుతో తరిమే క్రమంలో ఆయన భవనం పైనుంచి కిందప

    విశాఖ స్టీల్ ప్లాంట్ పై గంటా కీలక వ్యాఖ్యలు

    March 9, 2021 / 11:08 AM IST

    విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడానికి అందరూ కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు. విశాఖ ప్రజలను వైసీపీ, బీజేపీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని గంటా మండ�

    ఏపీలో మున్సిపోల్స్ : ప్రచారం సమాప్తం, ఆగిన మైకుల మోత

    March 8, 2021 / 09:23 PM IST

    ఏపీలో మైకుల మోత ఆగింది. మున్సిపోల్స్‌ ప్రచారానికి తెరపడింది. గల్లీల్లో ప్రచారంతో హోరెత్తించిన పార్టీలు పోల్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టిసారించాయి...

    ఏపీలో 24 గంటల్లో 74 కొత్త కరోనా కేసులు

    March 8, 2021 / 07:57 PM IST

    రాష్ట్రంలో గత 24 గంటల్లో 25,907 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్త 74 మందికి పాజిటివ్ గా నిర్ధారించారు. ఇద్దరు మరణించారు.

10TV Telugu News