Andhra Pradesh

    అదానీ చేతికి లాభాల్లోని గంగవరం పోర్టు?

    March 4, 2021 / 07:50 AM IST

    Gangavaram Port: ఆంధ్రప్రదేశ్‌లోని గంగవరం ఎయిర్‌పోర్టు వాటా కోసం అదానీ గ్రూపు ప్రయత్నాలు మమ్మురం చేస్తుంది. దేశంలోనే అతి పెద్ద పోర్ట్ ఆపరేటర్ గా ఎదిగే దిశగా పావులు కదుపుతోంది. ఇప్పటికే ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ వార్బర్గ్ పింకస్ నుంచి గంగవరం పోర్టులో 31.5�

    మహాశివరాత్రికి త్రిపురాంతకం లో కనపడే వింతపక్షి

    March 3, 2021 / 05:30 PM IST

    rare bird in tripurantakam temple in prakasam district : ప్రకాశం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం త్రిపురాంతకం లోని శ్రీ త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయం ఆవరణలో వింత పక్షి దర్శనం ఇచ్చింది. బుధవారం ఉదయం ఆలయ సిబ్బంది ఆలయాన్ని శుభ్రం చేస్తుండగా ఈ పక్షి కనిపించింది. ఈ పక్షి ఆకారం �

    టీడీపీ మాజీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం, జనసేన-బీజేపీ తరుఫున ప్రచారం

    March 3, 2021 / 03:30 PM IST

    tdp ex mla sensational decision: టీడీపీ సీనియర్ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన ప్రకటన చేశారు. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన, బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉంటే వారి తరపున తాను ప్రచారం చేస్తానని చింతమనేని ప్రభాకర్ ప్రకటించారు. మున్సిపల్

    విశాఖలో టీడీపీకి మరో భారీ షాక్

    March 3, 2021 / 02:13 PM IST

    big shock for tdp in visakha: విశాఖలో టీడీపీకి మరో భారీ షాక్ తగిలింది. గంటా శ్రీనివాస్ ప్రధాన అనుచరుడు, టీడీపీ సీనియర్ నేత కాశీ విశ్వనాథ్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ఆయన వైసీపీలో చేరనున్నారు. తన అనుచరులతో కలిసి విజయసాయి రెడ్డి సమక్షంలో కాశీ విశ

    తనకంటే పెద్దదైన మహిళతో వివాహేతర సంబంధం–అందరికీ తెలిసే సరికి….

    March 3, 2021 / 01:47 PM IST

    couple ends life, due to extra marital affair in srikakulam district : వాళ్ళిద్దరూ చేస్తున్న పని సమాజం హర్షించదని తెలుసు …. ఎవరూ ఒప్పకోరని తెలుసు….. క్షణికమైన ఆనందం కోసం హద్దు మీరారు… సమాజాన్ని ఎదిరించే ధైర్యం చేయలేక పోయారు…కన్న బిడ్డల గురించి ఆలోచించలేదు. కాలం గడిచే కొద్దీ కలి�

    ఎస్ఈసీ నిమ్మగడ్డకు హైకోర్టు షాక్‌, ఆ ఆదేశాలు కొట్టివేత

    March 3, 2021 / 01:04 PM IST

    highcourt gives shocks to sec nimmagadda ramesh kumar: ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి పలు చోట్ల మళ్లీ నామినేషన్లకు అవకాశం కల్పిస్తూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. రీనామ�

    ఇంద్రకీలాద్రిపై మార్చి 9 నుంచి మహాశివరాత్రి వేడుకలు

    March 3, 2021 / 12:15 PM IST

    mahasivaratri festivals inauguration on march 9th at indrakeeladri : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై(దుర్గగుడి) మహాశివరాత్రి వేడుకలు ఈ నెల 9 నుంచి 16 వరకు నిర్వహిస్తున్నట్లు దుర్గగుడి వైదిక కమిటీ సభ్యులు స్థానాచార్య శివప్రసాదశర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 9న ఉదయం 8 గంటలకు గంగా, పార్వతీ సమ�

    అద్దె అడిగాడని యజమానిని కొట్టి చంపిన అద్దెకుండే వ్యక్తి

    March 2, 2021 / 04:32 PM IST

    house owner killed by tenant in west godavari district,Palakollu : పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో దారుణం జరిగింది. ఇంటి అద్దె అడిగాడని యజమానిని అద్దెకుండే వ్యక్తి హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. స్ధానిక ముచ్చర్ల వారి వీధిలోని వంగా ప్రసాద్ అనే వ్యక్తి ఇంట్లో చిన కొండయ్య కుటుంబం ఏడ

    వెనక్కి తగ్గిన ఎస్ఈసీ నిమ్మగడ్డ, ఎన్నికల వేళ జగన్ ప్రభుత్వానికి భారీ ఊరట

    March 2, 2021 / 01:32 PM IST

    sec nimmagadda withdraw orders: ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వంతో సై అంటే సై అన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలిసారి వెనక్కితగ్గారు. రేషన్ సరుకుల డెలివరీ వాహనాల రంగుమార్పు విషయంలో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. వాహనాల రంగు మార్చాలన్న ఆదేశాలను నిమ్మగడ్డ వెన�

    రూ.లక్ష శాలరీ.. భారీగా జీతాలు పెంచిన జగన్ ప్రభుత్వం

    March 2, 2021 / 11:02 AM IST

    ap government hike doctors salaries: వేతన సవరణ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న డాక్టర్ల కల నెరవేరింది. బోధనాస్పత్రులు, వైద్య, డెంటల్‌ కళాశాలల్లో పనిచేసే బోధనా వైద్యులకు వేతన సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి వేతన సవరణ ఉత్తర్వులు అమల్లో

10TV Telugu News