Home » Andhra Pradesh
Australia : ఆస్ట్రేలియాలో తెలుగు వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ప్రకాశం జిల్లా కొరిశెపాడు మండలం పమిడిపాడుకు చెందిన రావి హరీష్బాబు ఆస్ట్రేలియాలోని అడిలైట్ స్టేట్లోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతదేహాన్ని కనుగొ�
cm jagan gift for volunteers: ఏపీలో ప్రభుత్వ పాలనలో కీలకంగా మారిన వాలంటీర్ల విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారికి శుభవార్త వినిపించారు. బిరుదులతో సత్కరిండంతో పాటు నగదు పురస్కారం అందజేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఉగాది నుంచి బిరుదులతో సత
holidays for schools and colleges: కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి మే 4వరకు స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. ఈ మేరకు ఇప్పటికే అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం జీవో కూడా పంపింది. ఈ వార్త సోషల్ మీడ�
parents sold daughter for money: ఏ తల్లి అయినా తండ్రి అయినా పిల్లలను కళ్లలో పెట్టుకుని చూసుకుంటారు. వారికి చిన్న కష్టం వచ్చినా విలవిలలాడిపోతారు. పిల్లల సంతోషం కోసం ఏమైనా చేస్తారు. తాము తిన్నా తినకున్నా.. పిల్లలకు కడుపు నిండా తిండిపెడతారు. అదీ అమ్మానాన్న ప్రేమంట�
man arrested for murder case due to illegal affair, in east godavari district : వివాహేతర సంబంధం ఒకరిని హత్యచేస్తే మరోకరు ఆత్మహత్య చేసుకున్నారు.మరోకరు జైలుపాలయ్యారు ఫలితంగా రెండుకుటుంబాలు వీధిన పడ్డాయి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం లో ఫిబ్రవరి 8వ తేదీన హత్యకేసు మిస్టరీని పోలీసులు చేధిం
highcourt key orders for ttd on assets: టీటీడీ ఆస్తులకు సంబంధించి ఆన్ లైన్ లో పొందుపరిచిన వివరాలను అఫిడవిట్ రూపంలో ఐదు రోజుల్లోగా సమర్పించాలని టీటీడీని హైకోర్టు ఆదేశించింది. అలాగే టీటీడీ ఆస్తుల పరిరక్షణకు కమిటీ తీసుకున్న చర్యలపై అఫిడవిట్ రూపంలో తెలపాలంది. టీటీడీ
another shock for mla balakrishna: అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు మరో షాక్ తగిలింది. హిందూపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత పి.రంగనాయకులు వైసీపీలో చేరారు. మంగళవారం(ఫిబ్రవరి 23,2021) రాత్రి ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో ఆయన వైసీపీ
rowdy sheeter brutal murder: విశాఖలో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇంటి బయట ఫుట్పాత్పై కూర్చున్న అతడిపై గుర్తు తెలియని వ్యక్తులు ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఆపై కత్తులతో పొడిచి చంపారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మద్దిలపాలెం సమీపంలోని కేఆర్ఎం
cm jagan good news for volunteers: గ్రామ/వార్డు సచివాలయ వాలంటీర్లకు సీఎం జగన్ శుభవార్త వినిపించారు. వారిని ప్రోత్సహించేలా చర్యలు తీసుకున్నారు. పురస్కారాలతో సత్కరించాలని నిర్ణయించారు. ఉత్తమ పనితీరు కనబరిచే వాలంటీర్లను ఉగాది రోజున సత్కరించే కార్యాచరణ సిద్ధం చే
janasena nadendla manohar fires on ysrcp: ఏపీ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం అనేక కుట్రలు పన్నిందని, ప్రలోభాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఎన్�