Andhra Pradesh

    జగన్‌పై ప్రజలకు అమాంతం నమ్మకం పెరిగింది, నిదర్శనం ఇదే

    February 22, 2021 / 03:45 PM IST

    minister peddireddy comments on cm jagan: సీఎం జగన్ పై ప్రజలకు నమ్మకం బాగా పెరిగిందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. జగన్ చేసిన అభివృద్ధిని చూసి గ్రామీణ ఓటర్లు వైసీపీకి ఓటు వేశారని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం వల్ల జగన్ పై ప్�

    ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకుడు, ఇప్పుడిలా మోపెడ్ పై.. వైరల్ గా మారిన లీడర్ ఫొటో

    February 22, 2021 / 11:35 AM IST

    ap ex minister raghuveera reddy photo viral: పంచాయతీ ఎన్నికల చివరి విడత పోలింగ్ సందర్భంగా ఆసక్తికర దృశ్యం కనిపించింది. మాజీ మంత్రి, ఏపీ పీసీసీ మాజీ చీఫ్ రఘువీరారెడ్డి ఆహర్యం చర్చకు దారితీసింది. ఓ సాధారణ వ్యక్తిలా, మోపెడ్ పై ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అది కూడా పక్క

    గన్నవరం విమానాశ్రయంలో తప్పిన పెను ప్రమాదం

    February 20, 2021 / 07:15 PM IST

    Air India Express Flight Loses Control, After Landing at gannavaram Airport, Close Shave For 63 Passengers : గన్నవరం విమానాశ్రయంలో శనివారం సాయంత్రం పెను ప్రమాదం తప్పింది. రన్ వే పై ల్యాండ్ అవుతున్న ఎయిర్ ఇండియా విమానం రెక్క, రన్ వే పక్కనున్న స్తంభాన్ని ఢీ కొట్టింది. 63 మంది ప్రయాణికులతో దోహ నుంచి గన్నవరం ఎయిర్

    మళ్లీ జగనే సీఎం, అవినీతి లేనిది ఎక్కడ, చెడ్డ పనులను పట్టించుకోకూడదు.. దుమారం రేపుతున్న వీసీ వ్యాఖ్యలు

    February 20, 2021 / 05:42 PM IST

    again ap cm jagan, says vc shyam prasad: ”ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీనే. రెండోసారి జగనే సీఎం అవుతారు. అవినీతి లేనిది ఎక్కడ? కొన్ని చెడ్డ పనులను చూసీ చూడనట్టు వదిలేయాలి. అన్నివర్గాల ప్రజలకు జగన్ మంచి చేస్తున్నారు..” జగన్ ప్రభుత్వ పాలనపై ఎన్టీఆర్ హెల్త్ య

    ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, ప్రధాని మోదీతో సీఎం జగన్

    February 20, 2021 / 01:37 PM IST

    cm jagan special status: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని సీఎం జగన్ ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. హోదాతోనే పారిశ్రామికంగా అభివృద్ధి చెందగలమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన కారణంగా ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్న సీఎం జగన్ ..విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇ�

    ఏపీ, తెలంగాణకు అలర్ట్.. మరో రెండు రోజులు వర్షాలు

    February 19, 2021 / 05:07 PM IST

    rain alert for ap, telangana: ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలు, ఏపీలోని ఉత్తర కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే

    ఎంపీటీసీ, జెడ్పిటీసీ ఎన్నికలపై ఎస్ఈసీ సంచలన నిర్ణయం

    February 18, 2021 / 05:55 PM IST

    SEC decesion on ZPTC, MPTC Election nominations : ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో ప్రలోభాలు, బెదిరింపుల కారణంగా నామినేషన్లు వేయనివారికి ఎస్‌ఈసీ మరో అవకాశం కల్పించారు. అభ్యర్థులు తమ దగ్గ�

    చింతమనేని ప్రభాకర్ అరెస్ట్

    February 18, 2021 / 04:41 PM IST

    TDP EX-MLA chintamaneni prabhakar Arrested : పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే  టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ ని   ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం  ఏలూరు మండలం మాదేవల్లికి వచ్చిన ఆయనను ఏలూరు గ్రామీణ పోలీసులు అ�

    తిరుపతికి సీఎం జగన్, దక్షిణాదిలోకి తొలిసారిగా అడుగుపెడుతున్న కాగడా

    February 18, 2021 / 10:49 AM IST

    cm jagan tirupati tour: సీఎం జగన్ నేడు (ఫిబ్రవరి 18,2021) తిరుపతిలో పర్యటించనున్నారు. సాయంత్రం ఆర్మీ అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. 1971 నాటి భారత్-పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న ఆర్మీ అధికారి మేజర్ జనరల్ సీ వేణుగోపాల్‌ను సీఎం జగన్ సత్కరించ

    చంద్రబాబుని తరిమికొట్టిన ప్రజలు, రోజా కామెంట్స్

    February 18, 2021 / 10:33 AM IST

    mla roja fires on chandrababu naidu: టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఫ్రైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా పైర్ అయ్యారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు కుప్పం ప్రజలు కూడా విసిగిపోయారని, అందుకే ఆయనను కుప్పం నుంచి తరిమికొట్టారని రోజా అన్నారు. మూడో దశ పంచాయతీ ఎన�

10TV Telugu News