Andhra Pradesh

    విశాఖలో టీడీపీ హవా.. కుప్పంలో వైసీపీ జోరు..!

    February 18, 2021 / 08:36 AM IST

    Visakhapatnam-Kuppam:ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మూడవ విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 73.43 శాతం పోలింగ్ నమోదు అయ్యినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించగా.. మొత్తంగా చూస్తే మూడో విడతలో 2,639 సర్పంచ్‌ పదవులకు జరగిన పోలింగ్‌‌లో 7, 757 మంది

    ఏపీలో పంచాయతీ ఎన్నికలు, జిల్లాల వారీగా ఓటింగ్ శాతం

    February 18, 2021 / 06:33 AM IST

    Third Phase Panchayat elections : ఆంధ్రప్రదేశ్‌లో మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో చెదురుముదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 80.71 శాతం పోలింగ్‌ నమోదైంది. కొన్ని గ్రామాల్లో గొడవలు జరిగాయి. కానీ పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. 13 జిల్�

    స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర నుంచి సానుకూల ప్రకటన వస్తుంది – సీఎం జగన్

    February 17, 2021 / 05:33 PM IST

    CM YS Jagan meeting with visakha steel plant JAC Leaders : విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిచే అంశంలో కేంద్రం  నుంచి సానుకూల ప్రకటన వస్తుందని ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పార. ఒకవేళ కేంద్రం నిర్ణయంలో ఎలాంటి మార్పు లేకపోతే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై

    ఏపీలో మూడో దశ పంచాయతీ పోలింగ్, బారులు తీరిన ఓటర్లు

    February 17, 2021 / 01:37 PM IST

    panchayat polling in AP : ఏపీలో మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ చెదురు ముదురు ఘటనలు మినహా ప్రశాతంగా సాగుతోంది. అన్ని జిల్లాల్లో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఉత్సాహంగా ఓటు వేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా మధ్యా

    భార్య కోసం దొంగగా మారిన భర్త, అసలు కారణం తెలిసి విస్తుపోయిన పోలీసులు

    February 17, 2021 / 01:25 PM IST

    husband becomes thief for wife sake: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కోసం దొంగగా మారాడో భర్త. తన ఎదురింట్లోనే చోరీకి పాల్పడ్డాడు. చివరికి పోలీసులకు దొరికిపోయి కటకటాలపాలయ్యాడు. అయితే, ఆ దొంగతనం చేయడానికి భర్త చెప్పిన కారణం విని పోలీసులు విస్తుపోయారు. అతడి చేసిన ప�

    23న ఏపీ కేబినెట్ భేటీ, విశాఖ స్టీల్ ప్లాంట్ పై సీఎం జగన్ తేల్చేస్తారా?

    February 17, 2021 / 12:05 PM IST

    ap cabinet meeting on february 23rd: ఏపీ కేబినెట్‌ ఈ నెల 23న(ఫిబ్రవరి) సమావేశం కానుంది. అమరావతి సచివాలయం మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో మంత్రివర్గం సమావేశం కానుంది. 2021-22 బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలతో సీఎం జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా�

    విశాఖకు సీఎం జగన్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏం చెబుతారు?

    February 17, 2021 / 11:18 AM IST

    cm jagan visakha tour: విశాఖ ఉక్కు ఉద్యమాన్ని తీవ్రం చేయడానికి వైసీపీ ప్రభుత్వం రెడీ అయ్యింది. సీఎం జగన్ నేరుగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల జేఏసీతో నేడు(ఫిబ్రవరి 17,2021) భేటీ కానున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా సీఎం జగన్ ఎలాంటి హామీ ఇస్తారన్నది �

    ఏపీలో పంచాయతీ ఎన్నికలు, మూడో దశ పోలింగ్

    February 17, 2021 / 06:23 AM IST

    Panchayat elections in AP : ఏపీలో పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే పోలింగ్‌ బూత్‌లకు ఓటర్లు చేరుకుంటున్నారు. 6.30 గంటల నుంచి ఓటింగ్‌కు అనుమతి ఇస్తారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటలకే పోలి

    మార్పు మొదలైంది, జనసేన బలంగా ఉంది

    February 16, 2021 / 06:45 PM IST

    pawan kalyan on panchayat election results: ఏపీ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుదారుల గెలుపుతో మార్పు మొదలైందని పవన్ అన్నారు. గ్రామాల్లో జనసేన బలంగా ఉందని ఈ ఫలితాలు చెబుతున్నాయన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్ల�

    అయ్యో పాపం.. ట్రంక్ పెట్టెలో దాచిన డబ్బుకు చెదలు, చిత్తు కాగితాల్లా మారిన 5లక్షలు

    February 16, 2021 / 05:57 PM IST

    termites eat 5 lakh rupees in trunk box: కృష్ణా జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కష్టపడి సంపాదించిన డబ్బు చెదలపాలైంది. వ్యాపారంలో వచ్చిన లాభాలను ఓ వ్యక్తి ట్రంక్ పెట్టెలో దాచగా, దానికి చెదలు పట్టాయి. కరెన్సీ నోట్లన్నీ చిరిగిపోయాయి. చిత్తు కాగితాల్లా మారాయి. రాత్రి

10TV Telugu News