Andhra Pradesh

    కర్నూలులో 150ఏళ్ల నాటి పురాతన ఇంట్లో తవ్వకాలు, భయాందోళనలో స్థానికులు

    February 11, 2021 / 04:05 PM IST

    witchcraft for hidden treasures in kurnool: కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం కొండపేటలో క్షుద్రపూజల కలకలం రేగింది. 150ఏళ్ల నాటి పురాతమైన ఇంట్లో కొందరు వ్యక్తులు గుప్త నిధుల కోసం పూజలు చేసిన ఆనవాళ్లు వెలుగుచూశాయి. ఈ విషయం స్థానికులకు తెలియడంతో ఆ వ్యక్తులు అప్రమత్తమయ్యార�

    వాలంటీర్ లలిత కుటుంబానికి సీఎం జగన్ రూ.50లక్షల సాయం

    February 11, 2021 / 10:34 AM IST

    cm jagan give 50 lakhs to volunteer lalitha family: శ్రీకాకుళం జిల్లా పలాసలో కరోనా వ్యాక్సిన్‌ వికటించి వాలంటీర్‌ పిల్లా లలిత(28) మృతి చెందిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్‌ లలిత కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించింది. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి 50 లక్షల రూపాయలు విడ�

    వాలంటీర్ల విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం, ఉగాది నుంచి ప్రారంభం…

    February 10, 2021 / 03:15 PM IST

    cm jagan to honour volunteers: గ్రామ/వార్డు వాలంటీర్ల విషయంలో ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వాలంటీర్లను సత్కరించాలని జగన్ నిర్ణయించారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందించే విషయంలో వాలంటీర్లది కీలక పాత్ర అని సీఎం జగన్ అన్నారు. వాలంటీర్లది సేవ అన్న

    ఏపీలో పంచాయతీ ఎన్నికలు..ఓట్లు వేయొద్దంటు..ఒడిషా ప్రభుత్వం బెదిరింపులు

    February 10, 2021 / 12:35 PM IST

    odisha govt threatening Ap voters : ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలు కాక కొనసాగుతోంది. ఈ క్రమంలో ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు ఓట్లు వేయవద్దు అని ఏపీ పక్క రాష్ట్రమైన ఒడిశా ప్రభుత్వం ప్రజల్ని బెదిరిస్తోంది. ఏపీలో జరుగుతున్న పంచాయితీ ఎన్నికలు ఏపీ-ఒడిశా రాష్ట్�

    ఉండవల్లి కొండపై నవ దంపతులు ఆత్మహత్య

    February 10, 2021 / 12:16 PM IST

    newly married couple suicide attempt in gunturu district : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఉండవల్లి గుహల , కొండపైన  ఓ జంట ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్లిద్దరు నెలరోజుల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషాద ఘటనలో భర్త మరణించగా, భార్య చావు బతుకుల తో పోరాడుతోంది.

    విశాఖ జిల్లాలో తప్పిన ప్రమాదం – బస్సులో మంటలు

    February 9, 2021 / 04:06 PM IST

    Fire broke out in a running bus at Payakaraopeta, visakha district : విశాఖ జిల్లాలో ఘోర ప్రమాదం తప్పిపోయింది. డ్రైవర్ అప్రమత్తతో పదుల సంఖ్యలో ప్రాణాలు కాపాడబడ్డాయి. మంగళవారం ఉదయం ఒడిషా నుండి రాజమండ్రి వైపు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు పాయకరావుపేట

    కడపలో గ్యాంగ్ రేప్ కలకలం – నలుగురు అరెస్ట్

    February 9, 2021 / 01:38 PM IST

    kadapa: rowdy sheeter and 3 held for rape : కడప నగరంలో ఒక మహిళపై గ్యాంగ్ రేప్ చేసినఘటన ఆలస్యంగావెలుగు చూసింది. నగర శివారు ఇందిరా నగర్ కు చెందిన మఙిల(27) ఫిబ్రవరి 7 వతేదీన ఇంటినుంచి రిమ్స్ ఆస్పత్రికి వెళుతుండగా స్ధానిక రౌడీషీటర్ సతీష్ మరో ముగ్గురితో కలిసి ఆమెను కిడ్నాప్ �

    లోటస్ పాండ్ నుంచి గచ్చిబౌలికి షర్మిల షిఫ్ట్, ఫ్లెక్సీల్లో కనిపించని జగన్ ఫొటో

    February 9, 2021 / 10:21 AM IST

    ys sharmila shift to gachibowli: తెలంగాణలో మరో కొత్త పార్టీ ప్రారంభం కానుందా? వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు, ఏపీ సీఎం జగన్ సోదరి తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారా? షర్మిల కొత్త పార్టీకి రంగం సిద్ధమైందా? అంటే, అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఇన్నాళ్ల�

    చిత్తూరుకు రాష్ట్రపతి

    February 7, 2021 / 07:03 AM IST

    ram nath kovind madanapalle tour : రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ 2021, ఫిబ్రవరి 07వ తేదీ ఆదివారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక వైమానిక హెలికాప్టర్‌లో.. మదనపల్లి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు మదనపల్లి బీటీ కళాశాలలో రాష్ట్రపతి కోవింద్‌కు.

    పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ సమయంపై ఎస్ఈసీ కీలక నిర్ణయం

    February 6, 2021 / 04:59 PM IST

    polling timings in panchyat elections: గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సమయం విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలింగ్ సమయంలో మార్పులు చేశారు. ఉదయం 6.30  నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ నిర్వహిస్తామన్నారు. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నా

10TV Telugu News