Andhra Pradesh

    మదనపల్లి ఇద్దరు కూతుళ్ల హత్య కేసులో మరో ట్విస్ట్, ఆ మార్పులు చేస్తున్నది ఎవరు?

    February 4, 2021 / 01:48 PM IST

    new twist in madanapalle double murder case: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన చిత్తూరు జిల్లా మదనపల్లి ఇద్దరు కూతుళ్ల హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఈ కేసుకి సంబంధించి మిస్టరీ వీడక ముందే ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా మరో ట్విస్ట్ వెలుగు చూసి�

    మదనపల్లి డబుల్ మర్డర్.. కోట్ల విలువైన ఆస్తుల కోసం కుట్ర జరిగిందా?

    February 4, 2021 / 12:06 PM IST

    conspiracy behind madanpalle double murder case: చిత్తూరు జిల్లా మదనపల్లి అక్కాచెల్లెళ్ల హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇంకా మిస్టరీ వీడలేదు. కన్నకూతుళ్లను తల్లిదండ్రులు ఎందుకు అతి కిరాతకంగా చంపారు అనేది తెలియాల్సి ఉంది. తల్లిదండ్రుల మూ�

    2 నెలల తర్వాత సచివాలయానికి సీఎం జగన్

    February 4, 2021 / 10:19 AM IST

    cm jagan to visit secretariat: రెండు నెలల తర్వాత ఏపీ సీఎం జగన్ సచివాలయానికి రానున్నారు. గత ఏడాది(2020) డిసెంబర్ 18న కేబినెట్ సమావేశం జరిగింది. దానికి జగన్ అటెండ్ అయ్యారు. ఆ తర్వాత సచివాలయానికి వెళ్లింది లేదు. సుదీర్ఘ విరామం తర్వాత హైపవర్ విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ క

    మదనపల్లికి రాష్ట్రపతి

    February 3, 2021 / 06:42 PM IST

    President Kovind             రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 4 నుంచి 7 వ‌ర‌కు కర్ణాటక, ఆంధ్ర్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఆయా రాష్ట్రాల్లో జ‌రిగే కీల‌క కార్య‌క్ర‌మాల్లో ఆయ‌న పాల్గొన‌నున్నారు. ఈ నెల 4న క‌ర్ణాట‌క‌

    ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల, ఈ ఏడాది 7 పేపర్లు, 100 మార్కులకు పరీక్ష

    February 3, 2021 / 05:58 PM IST

    ap tenth class exams schedule: ఏపీలో పదో తరగతి(టెన్త్ క్లాస్) పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ విడుదల చేశారు. జూన్‌ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 7 పేపర్లు (ఒక్కో పేపర్‌కు 100 మార్కులు) ఉండనున్నాయని ఆయన వెల్�

    ఏపీ ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య మరో వివాదం.. వాచ్ యాప్‌పై అభ్యంతరం

    February 3, 2021 / 10:22 AM IST

    ap sec vs jagan government over watch app: ఏపీలో పంచాయతీ ఎన్నికలు పొలిటికల్ హీట్ ని పెంచాయి. పంచాయతీ ఎన్నికల వ్యవహారం ఏపీ ఎస్ఈసీ(స్టేట్ ఎలక్షన్ కమిషనర్) నిమ్మగడ్డ రమేష్ కుమార్, జగన్ ప్రభుత్వం మధ్య రగడకు దారితీసింది. ఎస్ఈసీ, ప్రభుత్వం మధ్య వరుసగా వివాదాలు నడుస్తున్నాయ�

    ఏపీలో నామినేషన్ల తిరస్కరణ

    February 3, 2021 / 09:27 AM IST

    https://youtu.be/P7keNALcLBA

    ఏపీ పంచాయతీ ఎన్నికలు : తొలి విడత నామినేషన్ల తిరస్కరణ

    February 3, 2021 / 06:31 AM IST

    ap panchayat elections : ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీలో 13 వందల 23 నామినేషన్లను తిరస్కరించారు అధికారులు. 12 జిల్లాల్లోని 3 వేల 249 పంచాయతీల్లో సర్పంచ్‌ పదవి కోసం 19 వేల 491 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. వాటిలో 18 వేల 168 మాత్రమే పోటీకి అ�

    పంచాయతీ ఎన్నికల ఫిర్యాదులకు యాప్

    February 3, 2021 / 06:26 AM IST

    Andhra Pradesh panchayat : పంచాయతీ ఎన్నికల ఫిర్యాదుల స్వీకరణకు ఎన్నికల సంఘం ఓ యాప్‌ను అందుబాటులోకి తెస్తోంది. నేరుగా ఎస్ఈసీకి ఫిర్యాదు చేసేలా ఈ- వాచ్‌ మొబైల్‌ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ను 2021, ఫిబ్రవరి 03వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ఆవ

    రైతు సమస్యలకోసం ప్రత్యేక పోలీసు స్టేషన్లు – సీఎం జగన్ మోహన్ రెడ్డి

    February 2, 2021 / 09:09 PM IST

    AP CM YS Jagan Review on Disha act : రైతులకు రక్షణగా పోలీసు వ్యవస్థ ఉండాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ రోజు ఆయన క్యాంపు కార్యాలయంలో దిశ’ చట్టం అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అందులో భాగంగా రైతుల సమస్యలపై కూడా చర్చించారు. రైతుల సమస్యలప�

10TV Telugu News