Andhra Pradesh

    నిమ్మగడ్డ బసచేసిన రూంలో వేడినీళ్లు రాలేదని టూరిజంశాఖ మేనేజర్ పై సబ్ కలెక్టర్ దాడి

    February 2, 2021 / 06:36 PM IST

    Rajampet sub collector attack on Vontimitta tourism hotel manager : కడపజిల్లా ఒంటి మిట్ట టూరిజం శాఖ మేనేజర్ కిషోర్ పై రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్ దాడి చేశారు. ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ బసచేసిన రూంలో వేడి నీళ్లు రాలేదని కోపంతో ఆయన కర్రతో మేనేజర్ పై దాడి చేశారు. దీంతో కిషోర�

    సీఎం జగన్ ఇంటికెళ్లే మార్గాలన్నీ మూసివేత

    February 2, 2021 / 03:09 PM IST

    all ways closed to cm jagan house: ఏపీ సీఎం జగన్ ఇంటికి వెళ్లే మార్గాలన్నీ పోలీసులు మూసివేశారు. అమరావతిలో సీఎం జగన్ నివాసానికి వెళ్లే రోడ్లను భారీ గేట్లతో పోలీసులు క్లోజ్ చేశారు. టీడీపీ నేతలు వస్తారనే సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యలు �

    చెల్లెలు వరసయ్యే యువతిపై లైంగిక వేధింపులు…ప్రియుడితో కలిసి హత్య

    February 2, 2021 / 02:56 PM IST

    visakha police arrested victims through young lady chunni : హత్య జరిగిన ప్రదేశంలో లభించే ప్రతి ఒక్క ఆధారం ఆ కేసు సాల్వ్ చేయటంలో ఉపయోగపడుతుందనేది మరోసారి రుజువయ్యింది. విశాఖ జిల్లా పరవాడలో జరిగిన హత్యకేసులో ఘటనా స్ధలంలో లభించిన చున్నీ నిందితులను పట్టిచ్చింది. హతుడు రామిరెడ్డి

    ఇంకా ఎంతమందిని చంపుతారు? పట్టాభిపై దాడిని ఖండించిన చంద్రబాబు

    February 2, 2021 / 02:17 PM IST

    chandrababu condemn attack on tdp leader pattabhi: టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి ఘటనపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్రంగా స్పందించారు. చంపాలనే పట్టాభిపై దాడి చేశారని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి, ఓ మంత్రి, ఇంకొంత మంది రౌడీలు రెచ్చిపోతున్నారని, వైసీపీ నే�

    మాజీ సీఎం బంధువు హత్య కేసులో మలుపు, తిరుపతిలో ఉరేసుకున్నాడు

    February 2, 2021 / 11:45 AM IST

    karnataka former cm dharam singh relative death case: కర్ణాటక మాజీ సీఎం ధరంసింగ్ బంధువు సిద్ధార్థ్ దేవేందర్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను గుర్తించగా, విషయం తెలిసిన నిందితులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఒకరు తీవ్ర గాయాల�

    జైల్లో మళ్లీ అరుపులు, కేకలు.. భయంతో హడలిపోతున్న పద్మజ తోటి ఖైదీలు

    February 2, 2021 / 11:06 AM IST

    Padmaja behaves strangely in Madanapalle sub-jail: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మదనపల్లె కూతుళ్ల హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయ్యి మదనపల్లె సబ్ జైల్లో ఉన్న నిందితురాలు పద్మజ.. చాలా వింతగా ప్రవర్తిస్తోంది. తన ప్రవర్తనతో తోటి ఖైదీలను బెంబేలెత్తి�

    సీఎం జగన్‌కు ఓటమి భయం పట్టుకుంది, లోకేశ్

    February 2, 2021 / 10:34 AM IST

    nara lokesh warns cm jagan on atchannaidu arrest: పంచాయతీ ఎన్నికల వేళ ఏపీలో రాజకీయం మరింత వేడెక్కింది. లోకల్ వార్ అరెస్టుల పర్వానికి దారి తీసింది. ఏకంగా ఏపీ టీడీపీ చీఫ్, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడిని పోలీసులు నిమ్మాడలో అరెస్ట్ చేశారు. వైసీపీ సర్పంచ్‌ అభ్యర్�

    అక్రమ అరెస్ట్‌లకు మూల్యం చెల్లించుకోక తప్పదు, చంద్రబాబు వార్నింగ్

    February 2, 2021 / 10:21 AM IST

    chandrababu warns jagan on atchannaidu arrest: పంచాయతీ ఎన్నికల వేళ ఏపీలో రాజకీయం మరింత వేడెక్కింది. లోకల్ వార్ అరెస్టుల పర్వానికి దారి తీసింది. ఏకంగా ఏపీ టీడీపీ చీఫ్, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడిని పోలీసులు నిమ్మాడలో అరెస్ట్ చేశారు. వైసీపీ సర్పంచ్‌ అభ్యర్థ�

    ఎస్ఈసీ నిమ్మగడ్డపై చర్యలు చేపట్టిన స్పీకర్ తమ్మినేని

    February 1, 2021 / 07:42 PM IST

    AP Speaker Tammineni respond may take action against SEC  Nimmagadda : ఏపీలో ఎస్ఈసీకి మంత్రులకు మధ్య వివాదం మొదలైంది. సీనియర్ మంత్రులు బొత్స సత్యనారాయణ,  పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై చేసిన ఫిర్యాదును  స్పీకర్ తమ్మినేని సీరియస్ గా   తీసుకున్నారు. తమపై అసత�

    మానవత్వం చాటుకున్న మహిళా ఎస్సై – అనాధ శవాన్ని మోసిన శిరీష

    February 1, 2021 / 07:03 PM IST

    woman sub-inspector who expressed her humanity in Srikakulam district : పోలీసులు అంటే సమాజంలో శాంతి భధ్రతల పరిరక్షణ కోసం పగలు రాత్రి తేడా లేకుండా పని చేస్తుంటారు. కొందరు పోలీసులు సమాజంలో చెడ్డపేరు తెచ్చుకున్నా చాలామంది మానవత్వంతో వ్యవహరించే వారే ఉంటారు. అదే కోవకు చెందుతారు శ్రీకాకుళ

10TV Telugu News