Andhra Pradesh

    రేషన్ పంపిణీ మొబైల్ వాహనదారులకు గుడ్ న్యూస్

    February 6, 2021 / 12:05 PM IST

    ration door delivery vehicle Drivers : రేషన్ పంపిణీపై ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ పంపిణీ మొబైల్‌ వాహనదారులకు అదనంగా చెల్లించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఒక్కో రేషన్‌ పంపిణీ వాహనదారునికి.. వాహన అద్దె, పెట్రోల్, హెల్పర్‌ చార్జ్‌ల కింద 16 వేల రూపాయలు చె�

    కండోమ్ కొనేందుకు సిగ్గు పడటమే కారణం, పెరుగుతున్న హెచ్ఐవీ కేసులు, ప్రమాదం అంచున గ్రేటర్ హైదరాబాద్

    February 6, 2021 / 11:56 AM IST

    condom use lowest percentage in telugu states: హెచ్‌ఐవీ(హ్యూమన్ ఇమ్యునో డెఫషియన్సీ వైరస్-HIV). ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ప్రాణాంతకర వ్యాధుల్లో ఎయిడ్స్‌ ప్రధానమైనది. ప్రజారోగ్యానికి ఇదో పెద్ద సవాల్. 1980లో ఎయిడ్స్‌ పేరు చెబితేనే ప్రపంచం వణికిపోయేది. కోట్లకు పడగలెత్తిన వ

    విశాఖ స్టీల్ ప్లాంట్ పై బీజేపీలో రెండు మాటలు, సోము వీర్రాజు – సుజనా ఏమన్నారు ?

    February 6, 2021 / 06:51 AM IST

    Visakhapatnam steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్‌పై బీజేపీలో రెండు మాటలు వినిపిస్తున్నాయ్‌. స్టీల్ ప్లాంట్ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. ఇటు దేశానికి ఆర్థికంగా వినియోగపడేందుకు ఇలాంటి నిర్ణ

    దయచేసి అడ్డుకోండి, సీఎం జగన్‌కు లోకేష్ లేఖ

    February 5, 2021 / 06:34 PM IST

    nara lokesh letter to cm jagan: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రైవేటీకరణను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విశాఖ ఉక్కు క

    నిమ్మగడ్డ చిన్న మెదడు చితికినట్లుంది, ఎమ్మెల్యే రోజా

    February 5, 2021 / 05:09 PM IST

    mla roja fires on sec nimmagadda: ఏపీ ఎస్‌ఈసీ(రాష్ట్ర ఎన్నికల కమిషనర్) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డకు చిన్న మెదడు చితికిపోయినట్టుందన్నారు. తనకు కావాల్సిన అధికారులను నియమించుకున్న తర్వాత కూడా ఏకగ్�

    ఏపీ బీజేపీ సీఎం అభ్యర్థిని పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారు

    February 5, 2021 / 04:57 PM IST

    pawan kalyan will announce ap bjp cm candidate: విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం చేస్తున్న ఆందోళనలతో ఏకీభవిస్తున్నట్లు ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు చెప్పారు. ఫిబ్రవరి 14న ఢిల్లీలో బీజేపీ సమావేశం జరగనుందని, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఆలోచించమని కేంద్ర మంత్రులను కోరతామన్నారు

    ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఒక్కొ ఓటరుకి రూ.8వేలు, కమలాపురం సర్పంచి అభ్యర్థి ఆఫర్

    February 5, 2021 / 04:31 PM IST

    sarpanch candidate offer 20 lakhs: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. నామినేషన్ల ప్రక్రియ జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ప్రలోభాలు మొదలయ్యాయి. ఒక్కోచోట ఒక్కో రకమైన ప్రలోభం నడుస్తోంది. గ్రామాభివృద్ధికి డబ్బులు ఇస్తామని అభ్యర్థులు ముందుకు రావడ�

    మాజీ సీఎం బంధువు హత్యకు కారణం సవతి తల్లే!

    February 5, 2021 / 08:44 AM IST

    Siddharth Devendar Singh:కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ధరమ్‌సింగ్‌ సోదరుడు దేవేందర్‌ సింగ్‌ కుమారుడు సిద్ధార్థ సింగ్‌ (28) మర్డర్‌ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిద్ధార్థ సింగ్‌ సవతి తల్లి ఇందూ చౌహాన్‌ ఈ హత్యకు కారణంగా పోలీసులు గుర్తించారు. ఈ మేరక�

    శ్రీవారి భక్తులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్

    February 4, 2021 / 05:10 PM IST

    ap rtc good news for srivari devotees: తిరుమల శ్రీవారి భక్తులకు ఏపీ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆర్టీసీ బస్సుల్లో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే ప్రయాణికులకు రూ.300 శీఘ్రదర్శనం టికెట్లను పొందే అవకాశం కల్పించింది ఆర్టీసీ. రోజుకు వెయ్యి శ్రీవారి దర్శనం టికెట

    500 ఆలయాలు నిర్మించాలన్నది సీఎం జగన్ సంకల్పం

    February 4, 2021 / 03:59 PM IST

    cm jagan to construct 500 temples: రాష్ట్రంలో 500 ఆలయాలు నిర్మించాలన్నది సీఎం జగన్ సంకల్పం అని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు త్వరలోనే శ్రీకారం చుడుతున్నట్టు వెల్లడించారు. కరోనా వ్యాప్తితో ఆలయాల నిర్మాణం ఆలస్యమైందని అన్నారు. అందరికీ వెంకన్నన�

10TV Telugu News