Home » Andhra Pradesh
Mangalagiri Hindi Teacher Missing from Thursday : గుంటూరు జిల్లా మంగళగిరిలో నివసించే ప్రభుత్వ పాఠశాల కు చెందిన హిందీ ఉపాధ్యాయిని ఈనెల11వ తేదీన ఆదృశ్యమయ్యింది, స్ధానిక తెనాలి ఫ్లై ఓవర్ సమీపంలోని ఎన్ఎస్ఆర్ ప్లాజా అపార్ట్ మెంట్ లో నివసించే దామర్ల ఝూన్సీరాణి(45) కనిపించటం లేద
municipal officials demolish house steps for not voting ycp: గుంటూరు జిల్లా నరసరావుపేటలో అధికారులు రెచ్చిపోయారు. విధ్వంసం సృష్టించారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి ఓటు వేయలేదనే కారణంతో ఓ బిల్డర్ నిర్మించిన ఇళ్ల ముందు మెట్లు, ర్యాంప్ లను ప్రజాప్రతినిధుల ఒత్తిడితో అధిక�
ఆంధ్రప్రదేశ్లో మరో ఎన్నకలకు ఏపీ ఎస్ఈసీ సిద్ధమైంది. మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. మార్చి 10వ తేదీన పురపాలిక ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ ప్రకటించింది. గతంలో నిలిచిన ఎన్నికల ప్రక్రియను అక్కడి న
emergency response center araku bus accident: విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం డముకు ఘాట్ రోడ్డులో శుక్రవారం(ఫిబ్రవరి 12,2021) రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. డముకు దగ్గర పర్యాటకులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. డముకు 5వ నంబర్ మలుపు దగ్గర లోయలోకి దూసుక
problems for cm jagan with sharmila party: తెలంగాణలో చెల్లెలు స్విచ్చాన్ చేస్తే ఏపీలో అన్నకు షాక్ కొడుతోందా? అన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకున్న చెల్లెలు, ఇప్పుడు పొరుగు రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టబోతున్న అంశం వైసీపీ నేతలను కలవరపరుస్తోందా? పైకి టేక్ ఇట్ ఈజీగా ఉన్
wife suicide, after husband murder case under investigation in east godavari district : తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం లో ఈ నెల 8వ తేదీన హత్యకు గురైన రెడ్డెంశ్రీనివాస్ హత్య కేసు విచారణ జరుపుతుండగా …ఇంతలోనే ఆయన భార్య కూడా ఆత్మహత్య చేసుకోవటంతో వారి పిల్లలు అనాధలయ్యారు. పట్టణంలోని శ్రీపాదవల్లభ మ�
Tourist bus crashes : ప్రముఖ పర్యాటక ప్రాంతమైన విశాఖలోని అరకులోయ హాహాకారాలతో దద్దరిల్లింది. చట్టూ చిమ్మ చీకటి, ఎమి అయ్యిందో ఎవరికీ అర్థం కాలేదు. తీవ్రగాయాలతో కొందరు, విగతజీవులుగా ఆ ప్రాంతం మారిపోయింది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా గడిపిన వారిలో తీవ్ర భయాంద�
cm jagan key decision on degree colleges: ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడకుండా తగిన కోర్సులను తీసుకోవాలని సీఎం జగన్
reason behind kakinada corporator ramesh murder: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కలకలం రేపిన వైసీపీ కార్పొరేటర్ కంపర రమేష్ హత్య కేసు విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కంపర రమేష్ మర్డర్ కి కారణం ఏంటో పోలీసులు తెలిపారు. రియల్ ఎస్టేట్ సెటిల్ మెంట్ లో వచ్చిన వివా�
kakinada ycp corporator murder shocking cctv visuals: కాకినాడలో వైసీపీ కార్పొరేటర్ దారుణ హత్య కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాత కక్షల నేపథ్యంలో 9వ డివిజన్ కార్పొరేటర్ కంపర రమేశ్ ని.. చిన్నా అనే వ్యక్తి కారుతో ఢీకొట్టి హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తే�