Home » Andhra Pradesh
love marriage effect, Relatives of the bride who set fire to the groom’s house : ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి వధువు బంధువులు వరుడి ఇంటికి నిప్పంటించిన ఘటన అనంతపరం జిల్లా గుంతకల్ మండలం వెంకటాంపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బోయ మల్లికార్జున కూతురు సుమిత్ర గ్రామ వాలంటీర�
Tirupati task force police arrest 5 men in kolar, for red sandalwood smugglingతిరుమలలోని శేషాచలం అడవులనుంచి అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనం దుంగలను తిరుపతి టాస్క్ పోరక్స్ పోలీసులు కర్ణాటక రాష్ట్రం కోలార్ వద్ద పట్టుకున్నారు. తిరుమల కొండల్లోంచి ఎర్ర చందనం దుంగలను ఇన్నోవాలో తరలిస్తున్నా�
Alekhya And Sai Divya Social Media Accounts : చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యలు జరిగి వారం రోజులు గడుస్తున్నా… ఇప్పటికీ ఈ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. చిన్న కుమార్తె సాయిదివ్య సోషల్ మీడియా ఖాతాలు ఏమయ్యాయనే అంశం ఉత్కంఠగా మారింది. హత్య జరిగిన 24వ తేదీకి మూ�
married woman suicide in vijayawada : ప్రేమించి పెళ్లి చేసుకున్నా అనుమానం మొగుడితో వేగలేక తనువు చాలించిందో ఇల్లాలు. విజయవాడ పాతబస్తీ మహంతీపురం అప్పల స్వామి వీధిలో వాసుపల్లి గురుమూర్తి, సాయి దివ్య(24) నివాసం ఉంటున్నారు. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. 2016లో పెళ్లి చేసుకున్�
police solved murder case in guntur distirict : ప్రేమించి పెళ్లి చేసుకున్న కొద్దిరోజులకే నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. వరుడిపై పగ పెంచుకున్న అమ్మాయి బంధువులు ఏడేళ్ల తర్వాత పధకం ప్రకారం వారింటికి రప్పించి అతడ్ని హత్యచేసిన ఘటన గుంటూరుజిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు కే�
tailor killed, by wife’s lover in srikakulam district : పెళ్లై ఏళ్లు గడుస్తున్నా ప్రియుడితో బంధాన్ని వదులుకోని ఇల్లాలు ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో వెలుగు చూసింది. శ్రీకాకుళం జిల్లా భామిని మండలం పాతపట్నం గ్రామంలో మాలతి అనే యువతి తాతగారింటి వ
madanpalle double murder case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చిత్తూరు జిల్లా మదనపల్లె అక్కా చెల్లెళ్ల హత్య కేసు విచారణలో రోజుకో విస్తుపోయే నిజం వెలుగులోకి వస్తోంది. ఈ కేసు విచారణలో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. తల్లిదండ్రులు పురుషోత్తం నాయుడు, పద్మజ మూ�
lovers kidnap in kurnool district, cops rescue : వరుసకు బంధువులైన ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే ఇంట్లో వాళ్లు అందుకు ఒప్పుకోలేదు. ఇంకేముంది తెలుగు సినిమాలోని రాయలసీమ ఫ్యాక్షన్ సీన్ ఆవిష్కృతమైంది. పారిపోతున్న ప్రేమికుల్ని కిడ్నాప్ చేయటం, వారిన�
madanapalle double murder case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చిత్తూరు జిల్లా మదనపల్లె కన్న కూతుళ్ల(అలేఖ్య, దివ్య) హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మూఢ భక్తితో ఇద్దరు కూతుళ్లను డంబెల్తో కొట్టి అతి దారుణంగా చంపేసిన తల్లి పద్మజ ఆ తర్వా�
man cheats minor girl under pretext of marriage in Vijayawada : మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి ఆమెపై మూడేళ్లుగాలైంగిక దాడి చేస్తూ గర్భవతిని చేసిన వ్యక్తిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలోని కొత్తూరు తాడేపల్లి లంబాడీ తండాలో నివాసం ఉంటున్�