Andhra Pradesh

    కూతురి నాలుక కోసి తినేసింది, మదనపల్లె కూతుళ్ల హత్య కేసులో విస్తుపోయే నిజాలు

    January 30, 2021 / 11:06 AM IST

    Mother Padmaja Ate Alekhya Tongue: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చిత్తూరు జిల్లా మదనపల్లె కన్న కూతుళ్ల(అలేఖ్య, దివ్య) హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మూఢ భక్తితో ఇద్దరు కూతుళ్లను డంబెల్‌తో కొట్టి అతి దారుణంగా చంపేసిన తల్లి పద్మజ ఆ తర్వ�

    జగన్ ఏపీని బీహార్‌లా మార్చేశారు

    January 30, 2021 / 10:27 AM IST

    nara lokesh on ap cm jagan: ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ లో విరుచుకుపడ్డారు. సీఎం జగన్ ఏపీని బీహార్ లా మార్చేశారని మండిపడ్డారు. నాడు-నేడులో భాగంగా నాడు పచ్చని సీమగా ఉన్న ప్రాంతాన్ని నేడు ఫ్యాక్షన్‌ సీమ‌ చేశారని అన్నారు. జగన్ �

    ఏడాది క్రితమే వివాహం, ఇంతలోనే దారుణం.. అనుమానంతో భార్య హత్య

    January 30, 2021 / 10:16 AM IST

    husband murder wife: నెల్లూరు జిల్లా కొడవలూరు ఎన్టీఆర్ కాలనీలో దారుణం జరిగింది. అనుమానం పెను భూతమైంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఉన్మాదిగా మారాడు. గొంతుకోసి అతి దారుణంగా భార్యను హత్య చేశాడు. భర్త పేరు హరికృష్ణ. భార్య పేరు స్రవంతి. ఏడాది క్రితమే వివ�

    ఏపీలో పంచాయతీ నామినేషన్ల హడావుడి, విజయనగరం జిల్లాలో తప్ప

    January 29, 2021 / 04:28 PM IST

    panchayat nominations in AP : ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో.. నామినేషన్ కేంద్రాల దగ్గర సందడి వాతావరణం కనిపిస్తోంది. నామినేషన్ల సమర్పణకు.. ఆదివారం చివరి రోజు కావడంతో.. 2021, జన�

    చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలేమో, ఎస్ఈసీ పదవికి నిమ్మగడ్డ అనర్హుడు

    January 29, 2021 / 03:26 PM IST

    vijayasai reddy on chandrababu, nimmagadda: టీడీపీ చీఫ్ చంద్రబాబు, ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. వారిద్దరిపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు అన్నట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నిక

    సర్పంచ్ గా పోటీ చేయాలంటే ఈ అర్హతలుండాలి

    January 29, 2021 / 03:22 PM IST

    panchayt election rules and regulations in andhra pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు మొదలైంది. సర్పంచ్‌ పదవికి పోటీపడాలంటే కొన్ని అర్హతలుండాలి. ఏమాత్రం తేడా వచ్చినా అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణకు గురవుతుంది. ఈ నేపథ్యంలో సర్పంచ్‌ అభ్యర్థుల కోసం ఎన్నికల సం�

    మదనపల్లె ఘటన : విస్తుగొలుపుతున్న అలేఖ్య పోస్టులు

    January 28, 2021 / 08:04 PM IST

    Madanapalle Double Murder Case : చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో జరిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకేత్తించింది. అక్కాచెల్లెళ్ల హత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్న కొద్ది కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పునర్జన్మలపై విశ్వాసమే ఈ దారుణ హత్యలక

    ఏపీలో తగ్గిన కోవిడ్ కేసులు – గడిచిన 24 గంటల్లో 111 నమోదు

    January 27, 2021 / 05:46 PM IST

    covid cases update in andhra pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసులు క్రమేపి తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంట్లలో 33వేల 808 మంది కి పరీక్షలు నిర్వహించగా 111 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కోవిడ్ వ్యాధికి చికిత్స పొందుతూ అనంతపురంజిల్లాలో �

    ఎన్నికలకు సహకరిస్తాం : ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం

    January 26, 2021 / 05:40 PM IST

    we co-operate local bodies elections, ap govt employees federation : కోర్టు తీర్పును గౌరవించి స్ధానికసంస్ధల ఎన్నికలకు సహాకరిస్తామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ప్రకటించింది. అమరావతి లో మంగళవారం జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ లో ఈ మేరకు నిర్ణయం  తీసుకున్నట్లు సమాఖ్య అధ్యక్షు�

    పిచ్చి తల్లి ఎంతపని చేసింది!

    January 26, 2021 / 05:17 PM IST

     

10TV Telugu News