Andhra Pradesh

    మృతదేహానికి కూడా పెన్షన్, గ్రామ వాలంటీర్ అత్యుత్సాహం

    March 2, 2021 / 07:04 AM IST

    grama volunteer gives pension to death woman: విజయనగరం జిల్లాలో వాలంటీర్ల అత్యుత్సాం చూపించాడు. ఏకంగా చనిపోయిన మహిళకు కూడా పింఛన్ మంజూరు చేశారు. దీనికి సంబంధించి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. గుర్ల మండలం గుర్ల

    శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు చంద్రబాబు కుట్ర

    March 1, 2021 / 06:34 PM IST

    minister peddi reddy fires on chandrababu naidu: ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ చీఫ్ చంద్రబాబు తీరుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తిరు

    అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు

    March 1, 2021 / 12:40 PM IST

    amit shah tirupati tour cancel: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన రద్దైంది. మార్చి 4, 5 తేదీల్లో అమిత్ షా తిరుపతిలో పర్యటించాల్సి ఉంది. 4వ తేదీన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండళ్ల సమావేశంలో పాల్గొనాలని షా భావించారు. 5న బీజేపీ, జనసేన సమావేశంలోనూ పాల్గొనాల్స

    వివాహేతర సంబంధంతో ఇద్దరి ఆత్మహత్య ?

    March 1, 2021 / 12:11 PM IST

    suspecious deaths in west godavari district : పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది.వివాహేతర సంబంధం కారణంగా ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడ్డారు. కాగా ఈ కేసులో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి, వారు ఆత్మహత్య చేసుకున్నారా, లేక చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా అనేద�

    తుని పోలీసు స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని స్త్రీ శవం లభ్యం

    February 28, 2021 / 05:09 PM IST

    cops found woman dead body at tuni police station limits : విశాఖజిల్లా తుని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని ఒక స్త్రీ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. తుని మండలం లోవకొత్తూరు గ్రామ శివారులో, జగన్నాధగిరి నుండి పారుపాక పోవు తారు రోడ్డుకు కుడి ప్రక్కన గల మామిడి తోటలో

    తెలంగాణలో చోరీ-ఆంధ్రాలో అరెస్ట్-రూ.40 లక్షలు విలువైన సొత్తు స్వాధీనం

    February 28, 2021 / 03:57 PM IST

    cops held two Rajasthan thieves in andhra, telangana check post : తెలంగాణాలో దొంగతనం చేసి ఆంధ్రామీదుగా పారిపోవాలని చూసిన ఇద్దరు దొంగలు ఆంధ్రా పోలీసుల చేతికి చిక్కారు. తెలంగాణ సరిహద్దులో ఆంధ్రాలోని నందిగామ మండలం జొన్నలగడ్డ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు రోజువారీ తనిఖీలు నిర్వహిస్తున�

    విషాదం : తిరుమల కాలినడక మార్గంలో బీటెక్ విద్యార్ధి మృతి

    February 28, 2021 / 10:34 AM IST

    B.Tech student died in Tirumala pathway  : తిరుమల నడకదారిలో విషాదం చోటు చేసుకుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోటానికి కాలినడకన బయలుదేరిన బీటెక్ విద్యార్ది గుండెపోటు వచ్చి మరణించాడు. హైదరాబాద్ కు చెందిన బీటెక్ విద్యార్ధి రాహుల్ కుటుంబ సభ్యులతో అలిపిరి కాలినడకన శ్ర

    జగన్ ప్రభుత్వం పరువు తీస్తున్నారు, వైసీపీ ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేత తీవ్ర ఆరోపణలు

    February 27, 2021 / 06:02 PM IST

    ysrcp leader allegations on gudur mla: నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీలో విబేధాలు భగ్గుమన్నాయి. నేతల మధ్య వివాదం ముదురుతోంది. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావుపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరు హరిశ్చంద్రారెడ్డి తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. గూడూరు అభివృద్ధికి ఎ

    కేశినేని నాని మోసం చేశారంటూ టీడీపీ కార్యకర్తల ఆందోళన

    February 27, 2021 / 05:14 PM IST

    tdp activists fire on mp kesineni nani: విజయవాడ టీడీపీలో మరోసారి విబేధాలు భగ్గుమన్నాయి. టీడీపీ ఎంపీ కేశినేని నాని కార్యాలయం ముట్టడికి కార్యకర్తలు ప్రయత్నించారు. మున్సిపల్ ఎన్నికలు టీడీపీలో చిచ్చు రాజేశాయి. 34వ డివిజన్ నుంచి టికెట్ ఆశించిన గొట్టేటి హనుమంతురావు తన అ

    తహసీల్దార్ మోసం చేశాడని ఏపీ సచివాలయం దగ్గర దంపతులు ఆత్మహత్యయత్నం

    February 27, 2021 / 04:45 PM IST

    family suicide attempt with childs, at AP secretariat, due to tahsildar cheating : తహసీల్దార్ మోసం చేశాడని ఏపీ సచివాలయం వద్ద దంపతులు ఆత్మహత్య-తహసీల్దార్ సస్పెండ్ ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి సచివాలయం వద్ద నెల్లూరు జిల్లాకు చెందిన దంపతులు శనివారం ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన కలకలం రేపింది. వా�

10TV Telugu News