Andhra Pradesh

    శ్రీశైల మల్లన్నకు పట్టు వస్త్రాలు సమర్పించిన దుర్గ గుడి అధికారులు

    March 7, 2021 / 03:16 PM IST

    vijayawada durga temple official presented silk clothes to sri saila mallanna : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జునస్వామి వారికి విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్ధానం అధికారులు ఈరోజు పట్టువస్త్రాలు స

    బాలకృష్ణ చెయ్యి నా చెంపను తాకినందుకు గర్వపడుతున్నా, చెంప దెబ్బతిన్న అభిమాని

    March 6, 2021 / 05:41 PM IST

    అనంతపురం జిల్లా హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ.. ఓ అభిమాని చెంప చెళ్లుమనిపించిన ఘటన సంచలనం రేపింది. రాజకీయవర్గాల్లో వివాదానికి దారితీసింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

    జగన్‌కు చెక్ పెట్టడం బీజేపీకే సాధ్యం

    March 6, 2021 / 01:24 PM IST

    ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు సీఎం జగన్ పై మండిపడ్డారు.

    ఏపీలో ఇక తప్పుడు ప్రచారాలకు, ఫేక్ న్యూస్‌కు చెక్.. వెబ్ సైట్ ఆవిష్కరించిన సీఎం జగన్

    March 5, 2021 / 03:20 PM IST

    ap cm jagan starts fact check website: కొందరు ఆకతాయిలు, అవకాశవాదులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని అడ్డుకునేందుకు, ఫేక్ న్యూస్ కు చెక్ పెట్టేందుకు ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ చెక్ ఏపీ(Fact Check AP) వెబ్ సైట్ ను ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్�

    ఉక్కు కోసం ఉవ్వెత్తున.. నేడే రాష్ట్రబంద్!

    March 5, 2021 / 07:13 AM IST

    విశాఖ సాగర తీరంలో ఉద్యమ కెరటాలు ఎగసి పడుతున్నాయి. ఉక్కి పిడికిలి బిగించిన కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు ఉవ్వెత్తున బంద్ నిర్వహించేందుకు రెడీ అయ్యాయి. విశాఖ ఉక్కును కాపాడుకోవడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్

    మహిళలకు సీఎం జగన్ బంపర్ ఆఫర్

    March 4, 2021 / 06:57 PM IST

    cm jagan bumper offer to women: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలకు సీఎం జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవమైన మార్చి 8న స్మార్ట్ ఫోన్లు కొనే మహిళలకు 10శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. ఆ రోజున ఫోన్ కొని…దిశ యాప్‌ను డౌన్‌లోడ్�

    ఏపీలో కరోనా విజృంభణ.. కొత్తగా 102 మందికి పాజిటివ్

    March 4, 2021 / 06:37 PM IST

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కరోనా కొత్త పాజిటివ్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్‌ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 45,077 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొ�

    ఏపీలో ఆర్టీసీ బస్సులు బంద్

    March 4, 2021 / 03:51 PM IST

    rtc buses band in ap: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు రేపు(మార్చి 5,2021) ఏపీ బంద్ చేపట్టనున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలతోపాటు వామపక్షాలకు చెందిన అన్ని కార్మిక సంఘాలు బంద్ నిర్వహించనున్నాయి. ప్రతిపక్ష టీడీపీ సైత�

    రేషన్ కార్డుదారులకు కేంద్రం గుడ్ న్యూస్, ఈ నెంబర్‌కు ఫిర్యాదు చేస్తే చాలు

    March 4, 2021 / 03:38 PM IST

    Ration Card Complaint Helpline Numbers: రేషన్ కార్డుదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ విషయంలో ఏవైనా ఇబ్బందులు, సమస్యలు ఉంటే.. ఇక ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎవరి చుట్టూ తిరగాల్సిన బాధ లేదు. మీరు మీ సమస్యను ప్రభుత్వానికి తెలియజేసి ఇట్టే పరిష్కరించుకోవచ్చు. �

    ఉక్కుకోసం.. ఆంధ్రప్రదేశ్ బంద్‌కు టీడీపీ మద్దతు

    March 4, 2021 / 10:10 AM IST

    విశాఖ ఉక్కు కోసం మార్చి 5వ తేదీన తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది. ఈమేరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటన చేయగా.. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటసమితి, కార్మిక సంఘాలకు కూడా తమ వంతుగా మద్దతు ప్రకటిస్తున్నామని వెల్ల�

10TV Telugu News