Home » Andhra Pradesh
Chandrababu Naidu:అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఐడీ నోటీసుల సంగతి తెలిసిందే. హైదరాబాద్లో నివాసానికి వెళ్లిన సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చి వెళ్లారు. ఈ నోటీసులపై హైకోర్టు మెట్లెక్కారు చంద్రబాబు. చంద్�
chittoor opium poppy seeds cultivation : చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం మాలేపాడులో… పంటపొలాల మధ్య మాదకద్రవ్యాల పంట పడిస్తున్నారు. అచ్చు గసగసాల వలె కనిపించే మాదక ద్రవ్యాల పంటను సాగు చేయటం కలకలం రేపింది. మామిడితోటలు మధ్యలోని 10 సెంట్ల భూమిలో ఈ మాదక ద్రవ్యాల పంటను పడ�
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే స్కూళ్లు ప్రారంభమయ్యాయి. పిల్లలు బడి బాట పట్టారు. బుద్ధిగా చదువుకుంటున్నారు. పిల్లలు మళ్లీ పుస్తకాలు పట్టుకోవడంతో తల్లిదండ్రులు కూడా కొంత హ్యాపీగా ఫీలయ్యారు. అంతా ఓకే అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా అలజడి రేగింద�
రాష్ట్రంలో గత 24 గంటల్లో 22 వేల 604 మంది శాంపిల్స్ పరీక్షించగా..14 మంది కోవిడ్ - 19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
Honour killing in kadapa district, daughter killed by father, due to illegal affair : పెళ్లైన మహిళ భర్త ఉద్యోగ రీత్యా వేరే దేశాల్లో ఉంటే, భార్య ఇంటి దగ్గర వేరే వారితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త తిరిగి వచ్చాక విడాకులు కోరింది. దీంతో ఆగ్రహించిన ఆమె తండ్రి కన్నకూతురని కూడా చూడకుండా హత్య చేస
అనంతపురం జిల్లా కూడేరు మండలంలో దారుణం జరిగింది. శివరాంపేట గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ శ్రీకాంత్ను దుండగులు హతమార్చారు. పొలం దగ్గర నిద్రలో ఉండగా ఈ ఘోరం జరిగింది. ఉదయం అటుగా వెళ్తున్న కొందరు శ్రీకాంత్ మృతదేహాన్ని చూసి వెంటనే కుటుంబ స�
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ హత్య కేసులో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై మరోసారి నిప్పులు చెరిగారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. తెలంగాణకు బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇస్తామన్న కేంద్రం.. ఇవాళ ఏపీలోని విశాఖ ఉక్కుని తుక్కు తుక్కు చేసి అమ్మేస్తున్నారని మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇవాళ �