Home » Andhra Pradesh
wife murder husband: ఓ వ్యక్తి దారుణంగా హత్య చేయబడ్డాడు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. అయితే భర్త వేధింపులు తట్టుకోలేకే తమ బంధువుతో కలిసి చంపామని భార్య చెప్పింది. కానీ పోలీసులకు ఎక్కడో లాజిక్ మిస్సైంది. తమదైన శైలిలో అడగడంతో అసలు విషయం బయటపడిం�
AP Covid-19 Live Updates : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు 8 లక్షలు దాటేశాయి. కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా రిలీఫ్ అవుతున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వ�
operation muskaan going on in AP : ఏపీ డిజిపి గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నిజిల్లాల్లో బుధవారం తెల్లవారుఝూమునుంచి ఆపరేషన్ ముస్కాన్ కొనసాగుతోంది. జిల్లా ఎస్పీలు, లేబర్ డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు మరియు ఇతర ఎ�
Man: ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో స్ధానికులు ఒక దుర్మార్గుడికి తగిన బుధ్ధి చెప్పారు. జంగారెడ్డి గూడేనికి చెందిన అడపా వీరబ్రహ్మం అనే వ్యక్తి పాతూరు ఎనిమిదో వార్డులోని బంధువులు ఇంటికి వచ్చాడు. వీర బ్రహ్మానికి తాగుడు అలవాటుంది. �
AP Covid-19 Live Updates : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు 8 లక్షలు దాటేశాయి. కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా రిలీఫ్ అవుతున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వ�
cm ys jagan launch second term raithu barosa today : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం రైతులకు అందిస్తున్న రైతు భరోసా సాయాన్ని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విడుదల చేయనున్నారు. ఏటా ఖరీఫ్, రబీ సీజన్లకు ముందు రైతు భరోసా సొమ్మును సీఎం జగన్ అందచేస్తున్నారు. రబీ సీజన్�
APలో మద్యపాన నిషేదం దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అడుగు ముందేకేసింది. ఈ క్రమంలోనే బయటి నుంచి వచ్చే ఆల్కహాల్ అమ్మకాలు నిలిపేసిన ప్రభుత్వం.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం అమ్మ
tg venkatesh: ఏపీ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం సహకరిస్తున్నా కొందరు వైసీపీ నేతలు నోరు జారుతున్నారని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఇంకా బూచిలా చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పెషల్ స్టేటస�
police impose ban on devaragattu stick fight : దసరా పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా దేవరగట్టులో ఏటా జరిగే కర్రల సమరంపై ప్రభుత్వం నిషేధం విధించింది. అక్టోబర్26, సోమవారం రాత్రి కర్రల సమరం జరిపేందుకు స్థానికులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. అయితే కరోనా వైరస�
Union Minister of state G.Kishan reddy : ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపి జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపి నడ్డా సారధ్యంలో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం అవుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి